వైఎస్‌ జగన్‌కి మార్కులు మైనస్సే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మార్కులేశారు. సున్నా మార్కులేయడం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబుకి సున్నా మార్కులైతే వైఎస్‌ జగన్‌కి మైనస్‌ మార్కులే వస్తాయనే విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు జారిపోయారు. ఇద్దరు ఎంపీలు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీని వీడిపోయారు. ఓ రాజకీయ పార్టీకి, ఓ పార్టీ అధినాయకుడికి ఇంతకన్నా మైనస్‌ ఇంకేముంటుంది? అయినా రాజకీయాల్లో మార్కులు వేయాల్సింది ప్రజలు మాత్రమే. మేమే మార్కులేసేస్తాం […]

కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి […]

ప్రకాశం ఫిరాయింపులు – ఆ ఇద్దరికీ సవాలే

రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి (అద్దంకి), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), పోతుల రామారావు (కందుకూరు)కు, వారి నియోజకవర్గాల్లో పాత కాలం నుంచి టిడిపిలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్‌లు, మండల నేతలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యే […]

జగన్ “దూకుడు”

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో పాగా వేసేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారు. ఇక నుంచి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చి రెండేళ్లవుతున్న ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చాలేదని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేయలని నిర్ణ యించారు. వైసీపీ ఎమ్మెల్యేలందరితోపాటు ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికలపై […]

ముద్రగడ మొత్తానికి మొండోడే!!

ముద్రగడ ఎపిసోడ్-1 కి 2 కి తత్త్వం బోధపదినట్టుంది.మొదటి సారి దీక్షలో తు తు మంత్రంగా దీక్ష చేసి ప్రభుత్వ దూతలు రాగానే చర్చలు అని కాలక్షేపం చేసి జ్యూస్ తాగేసి దీక్ష విరమించెసి అభాసు పాలయ్యారు.ఈ సారి అలా కనిపించడం లేదు కాస్తా మొండిగానే వున్నట్టు కనిపిస్తోంది దీక్ష. తుని దుర్ఘటనలో ఆందోళనకారులపై సిఐడి పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించడంతోపాటు ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలుగా గుర్తిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంతవరకు నిరాహార దీక్ష కొనసాగించాలని ముద్రగడ […]

తెలంగాణా లో మిగిలింది ఒకే ఒక్కడు!!

తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు. అనంతరం టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ […]

కాపులంతా ఒక్కటైతే, చంద్రబాబు పరిస్థితేంటి?

కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారట. ఇందులో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారున్నారని సమాచారమ్‌. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలియవస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కాపు ఉద్యమం – రాజకీయాలపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారట. ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఖండిస్తోన్న నేతలంతా ఈ కాపు సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారమ్‌. సినీ రంగం నుంచి […]

ముద్రగడ సీబీఐని అందుకే వద్దొంటున్నారా?

కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలక మలుపు ఏమిటంటే ఆసుపత్రిలో బలవంతంగా తనను చేర్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి సిద్ధపడటంలేదు. బలవంతంగా వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలని చూస్తుండగా, వారిని ప్రతిఘటిస్తున్నారు ఆయన. ఇంకో వైపున తుని విధ్వంసంపై సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిబిఐకి ఇచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. అందుకనే ముద్రగడ అంగీకరించాలనే అడ్డుపుల్ల వేసింది. ముద్రగడ కూడా సిబిఐ విచారణకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే […]

సెల్ఫ్ డిఫెన్స్ లో ఏపీ సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ఒక్కసారిగా సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఎదురవుతున్న అన్నీ సమస్యలనూ తానే చూసుకోవాల్సి రావటంతో సిఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కేంద్రంగా ఉభయగోదావరిలో ఉద్రిక్తత. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసపెట్టి మాటల దాడులు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎంఎల్ఏలు ఆరోపణలు, విమర్శలు, ఇంకోవైపు హైదరాబాద్‌లోని సచివాలయం నుండి విజయవాడ ప్రాంతానికి తరలి రావటానికి ఇష్టపడని ఉద్యోగులు. ఇన్ని సమస్యల మద్య చంద్రబాబు ఉక్కిరి […]