పులివెందుల కూడా లాస్ట్..ఎంపీదే బాధ్యత.!

గడపగడపకు సంబంధించి తాజాగా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు…ఇంచార్జ్‌లు, సమన్వయకర్తలతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు వెళ్ళడంలో విఫలమయ్యారని…తక్కువ రోజులే గడపగడపకు తిరిగారని చెప్పి క్లాస్ ఇచ్చారు. సెప్టెంబర్ 28 సమావేశం తర్వాత ఇప్పటివరకు 78 రోజులు అయింది..అయితే ఇందులో 10-22 రోజులు అంటే చాలా తక్కువ రోజులు తిరిగిన వారు 38 మంది వరకు ఉన్నారు. ఇందులో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ, […]

జగనన్న ఆర్మీతో 175 పక్కా..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే..175 సీట్లు గెలవాల్సిందే అని జగన్ చెబుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లని గడపగడపకు తిప్పుతున్నారు. తాము ప్రజలకు మంచి పనులు చేస్తున్నామని, కాబట్టి ప్రజలు కూడా తమకు అండగా ఉంటారని అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు, వాలంటీర్లనే నమ్ముకోకుండా జగన్..కొత్తగా 50 ఇళ్లకు ముగ్గురు వైసీపీ కార్యకర్తలని గృహ సారథులగా నియమిస్తున్నారు. వీరి పని […]

కృష్ణాలో వెనుకబడిన వైసీపీ..బడా నేతలే.!

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో తాజాగా జగన్..వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాపులో గడపగడపకు పెద్దగా వెళ్లని ఎమ్మెల్యేలపై జగన్ కాస్త సీరియస్ అయినట్లు తెలిసింది. అందరూ ఖచ్చితంగా గడపగడపకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంలో బాగా వెనుకపడ్డారని జగన్ తేల్చి చెప్పేశారు. కృష్ణాలో 16 సీట్లు ఉంటే కేవలం ఒక సీటులోనే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు..మిగిలిన 15 సీట్లలో […]

సిట్టింగులకు సీట్లు..ఎమ్మెల్యేలపై జగన్ సడన్ ప్రేమ..!

పనితీరు సరిగ్గా లేకపోతే ఎట్టి పరిస్తితుల్లోనూ నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి తనని ఏం అనుకోవద్దు అని చెప్పి ఇదివరకు జరిగిన వర్క్ షాపుల్లో జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా వార్నింగ్ ఇచ్చిన జగన్..తాజా వర్క్ షాపులో పూర్తిగా రివర్స్ లో మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే తనకు కోపం లేదని, అత్యంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలెవరినీ పోగొట్టుకోవడం ఇష్టం లేదని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ మళ్లీ చట్టసభలో చూడాలన్నదే తన అభిమతమని, […]

రగిలిన మాచర్ల..టీడీపీకి స్కోప్ ఇవ్వని వైసీపీ.!

మాచర్ల అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ అపోజిట్‌లో ఎవరు నిలబడిన వారిని ఓడించడం మాచర్ల ప్రజలకు అలవాటైన పని. తమకు అండగా నిలబడే పిన్నెల్లిని ఎప్పుడు గెలిపిస్తూ ఉంటారు. అయితే గత ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో పిన్నెల్లి గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ఒకానొక దశలో టీడీపీకి బలమైన నాయకుడు కూడా లేరు. ఇక వరుసపెట్టి టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో […]

తాడికొండలో మరో ట్విస్ట్..శ్రీదేవికి క్లారిటీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా ప్రజా వ్యతిరేకత ఎదురుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే..డౌట్ లేకుండా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అని చెప్పవచ్చు. అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో శ్రీదేవి త్వరగా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అక్కడ ప్రజా సమస్యలని గాలికొదిలేయడం..అందుబాటులో లేకపోవడం..ఇంకా పలు వివాదాల్లో ఉండటం వల్ల శ్రీదేవికి పెద్ద మైనస్ అయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో తాడికొండలో శ్రీదేవికి సీటు ఇస్తే డౌట్ లేకుండా ఓడిపోతారని సర్వేలు కొడై కూశాయి. దీంతో జగన్ వెంటనే […]

సెంట్రల్‌లో బోండాకు సెగలు..రిస్క్ అవుతుందా?

గత ఎన్నికల్లో టీడీపీ దురదృష్టం కొద్ది గెలుపు దగ్గరకొచ్చి ఓడిపోయిన సీట్లలో విజయవాడ సెంట్రల్ సీటు కూడా ఒకటి. మొదట ఈ సీటులో టీడీపీ గెలిచిందని ప్రకటన వచ్చింది. కానీ మళ్ళీ రీకౌంటింగ్ చేయడం, ఆ తర్వాత 25 ఓట్ల తేడాతో వైసీపీ నేత మల్లాది విష్ణు గెలిచారని ప్రకటన వచ్చింది. అలా 25 ఓట్లతో మల్లాది గెలిచారు. అయితే ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్తితులు ఊహించని విధంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మల్లాదికి పెద్దగా పాజిటివ్ […]

మైలవరంలో తగ్గని టెన్షన్..జగన్ హ్యాండ్ ఇచ్చేది ఎవరికి?

గత కొన్ని రోజులుగా మైలవరం నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య పోరు ఎక్కువగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో  నెగిటివ్ పోస్టులు పెట్టుకోవడం, సీటు మాదే అంటే మాది అని గొడవ పడుతున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించుకున్న సరే పోరు సద్దుమనగలేదు. దీంతో డైరక్ట్ జగన్ వద్దకు మైలవరం పంచాయితీ వెళ్లింది. ఈ క్రమంలోనే తాజాగా […]

లోకేష్‌తో యష్..భారీ స్కెచ్ ఉందా?

ఏపీ రాజకీయాల్లో అనుహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ కూడా రాజకీయం చేస్తుంది. మొన్నటివరకు వైసీపీ వ్యూహాలు దెబ్బకు టీడీపీ తట్టుకోలేని పరిస్తితి. కానీ నిదానంగా వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడుతుంది. అలాగే పార్టీ బలం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఓ వైపు చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ నేతలు ఇదేం ఖర్మ ప్రోగ్రాంతో ఇంటింటికి వెళుతున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర చేయడానికి […]