బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు..తెలంగాణకే పరిమితమైన పార్టీని పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా విస్తరించాలని చూస్తున్నారు. అటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరిస్తారు. అయితే మొదట ఏపీపై ఫోకస్ చేశారు..అక్కడ పార్టీ ఆఫీసు పెట్టడానికి స్థలాన్ని కూడా చూస్తున్నారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెడితే..దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. అలాగే జగన్..కేసీఆర్కు ఎంతవరకు సహకరిస్తారనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎలాగో జగన్తో కేసీఆర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. […]
Category: Politics
ఏపీని వదిలేద్దాం… బీజేపీ హై కమాండ్ షాకింగ్ డెసిషన్ వెనక…!
ఏపీపై బీజేపీ వ్యూహం ఏంటి? ఇతర రాష్ట్రాలమాదిరిగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అసలు ఏపీని బీజేపీ పట్టించుకుంటుందా? లేక వదిలేసినట్టేనా? ఇదీ.. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. తన కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్తరించ డం ద్వారా బలమైన హిందూ వాదాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గోవా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్(తాజాగా ఓడింది), కర్ణాటక, […]
ఉరవకొండలో పయ్యావులకు వైసీపీ బ్రదర్ సాయం..!
తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారింది..నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది క్లారిటీ రావడం లేదు. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. వాస్తవానికి ఇక్కడ గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఎక్కువ ఉంది. 1999 ఎన్నికల నుంచి అదే జరుగుతుంది. 1999లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే…రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో వైసీపీ గెలవగా, […]
బోడేపై తమ్ముళ్ళు యాంటీ..టీడీపీలోకి సారథి?
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అటు వైసీపీలో గాని, ఇటు టీడీపీలో గాని నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీలో ఈ పోరు ఎక్కువగా ఉంది…సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఈ ఆధిపత్య పోరు టీడీపీలో కూడా ఉంది. పలు నియోజకవర్గాల్లో ఈ పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, […]
పొత్తులపై పవన్ క్లారిటీ..అదే మాట మీద..!
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. కాకపోతే వైసీపీ అధికార బలంతో టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బకొడుతుంది. దీంతో టీడీపీ బలం అనుకున్న మేర పెరగడం లేదు. ఇలాగే కొనసాగితే ఎన్నికల సమయంలో వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే వైసీపీని టీడీపీ నిలువరించవచ్చు. కానీ పొత్తుల అంశంలో రకరకాల చర్చలు వస్తున్నాయి గాని..ఏది క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు జనసేన-బీజేపీ కలిసి […]
బొత్స సొంత జిల్లాలో వైసీపీకి రిస్క్..ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతోనే..!
మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా అయిన విజయనగరంలో అధికార వైసీపీ బలం తగ్గుతుందా? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఇప్పుడు మెజారిటీ తగ్గిపోతుందా? అంటే ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్తితులని చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్, బొత్స రాజకీయ వ్యూహాలతో జిల్లాలో ఉన్న 9 సీట్లని వైసీపీ గెలిచేసుకుంది. ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. అలా అన్నీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి..అలాంటిది ఇప్పుడు అక్కడ వైసీపీ […]
జగన్ వాళ్లను రంగంలోకి దించడంతో బెంబేలెత్తుతోన్న చంద్రబాబు..?
రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి […]
ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగిందా..జగన్ తేల్చేస్తారా?
వరుసపెట్టి వర్క్ షాపులు పెడుతూ..ఎమ్మెల్యేల పనితీరుని ఎప్పటికప్పుడు జగన్ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేపట్టాలనే దిశగా పనిచేస్తున్న జగన్కు ఎమ్మెల్యేల పనితీరు కాస్త ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. దీంతో జగన్..వర్క్ షాపులు నిర్వహించి పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు. అలాగే పనితీరుని మెరుగుపర్చుకోవాలని లేదంటే..నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు వర్క్ షాపులు […]
మళ్ళీ జేడీ ఎంట్రీతో..బాలయ్య చిన్నల్లుడు టెన్షన్..!
మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే విశాఖ వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జేడి..అక్కడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించేశారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన జేడి..తనకు అనుకూలమైన పార్టీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. కాకపోతే ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఆయన జనసేన పోటీ చేస్తారని..కాదు […]