పర్చూరులో వైసీపీ ఫ్లాప్ ప్లాన్స్?

ఎలాగైనా టీడీపీ కంచుకోటల్లో పాగా వేయాలని చెప్పి అధికార వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది..గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లని సైతం గెలుచుకుని 175కి 175 సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. కుప్పంతో సహ ఇతర స్థానాలని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న పర్చూరు స్థానాన్ని కూడా టార్గెట్ చేశారు. గత రెండు ఎన్నికల్లో […]

గుంటూరు వైసీపీలో ట్విస్ట్..సుచరిత ప్లేస్‌లో డొక్కా.?

గుంటూరు వైసీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..ఇప్పటికే రాజధాని అమరావతి అంశం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం లాంటి కారణాల వల్ల…ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. పైగా ఇక్కడ టీడీపీ వేగంగా పుంజుకుంటుంది…అటు జనసేనతో పొత్తు టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జిల్లాలో వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా ఎక్కువ నడుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాల పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. ఇప్పటికే ఆమెని క్యాబినెట్ […]

పవన్‌కు 45 సీట్లు..కొడాలి డిమాండ్?  

టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు..ఎన్నికల ముందు పొత్తు గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీని ఢీకొట్టాలంటే రెండు పార్టీలు తప్పనిసరిగా కలవాల్సిన పరిస్తితి. ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకే ప్లస్. అందుకే రెండు పార్టీలు కలవడం దాదాపు ఖాయమైంది. అయితే అధికారికంగా సీట్ల పంపకాల గురించి ఎలాంటి చర్చ లేదు గాని..అనధికారికంగా సీట్ల పంపకాల గురించి చర్చలు నడుస్తున్నాయి. టీడీపీ 20-25 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది..జనసేన ఏమో 40-45 […]

బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారు..!

ఘోర ఓటమితో కుదేలై..మళ్ళీ పార్టీని నిలబెట్టలేరనే స్థితిలోకి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు…ఇదంతా 2019 ఎన్నికల తర్వాత సీన్. ఇంకా పార్టీని బాబు పైకి లేపలేరని అంతా అనుకున్నారు. పైగా వయసు కూడా మీద పడుతుంది..అటు లోకేష్‌కు నిలబెట్టే సత్తా లేదు. కాబట్టి ఇంకా టీడీపీ పని అయిపోయినట్లే అని మాట్లాడుకున్నారు. కానీ అనూహ్య పరిస్తితుల్లో చంద్రబాబు తన సత్తా తగ్గలేదని మరోసారి రుజువు చేసుకునే దిశగా వెళుతున్నారు. మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తూ […]

టీడీపీ-జనసేన: ఆ సీట్లలో వైసీపీ లీడ్ తగ్గినట్లేనా..!

చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంకా టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయినట్లేనా? అంటే అందులో డౌట్ ఏముంది..డౌట్ లేకుండా పొత్తు సెట్ అయినట్లే అని చెప్పొచ్చు. పైకి చంద్రబాబు గాని, పవన్ గాని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేస్తామని, పొత్తుల గురించి ఇప్పుడే చెప్పమని అంటున్నారు గాని..పరోక్షంగా పొత్తు ఫిక్స్ అయిపోయిందని రెండు పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇక ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? వీరితో పాటు ఇంకా ఎవరు కలుస్తారు అనేది ఎన్నికల […]

కేసీఆర్ ఎత్తులు..జగన్ ప్రభుత్వం కూలుతుందా?

రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి..ఆయన వ్యూహాలని ప్రత్యర్ధులు కనిపెట్టడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆయన పైకి ఒక మాట మాట్లాడితే..దాని వెనుక చాలా వ్యూహాలు ఉంటాయి. అవి అర్ధం కావడం చాలా కష్టం. తాజాగా టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై..ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి..బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకొచ్చాయి. […]

బటన్ నొక్కుడు..వై నాట్ 175?

ఈ మధ్య జగన్ ఏ సభలోనైనా, పార్టీ మీటింగులోనైనా రెండే మాటలు ఎక్కువ చెబుతున్నారు…నేను బటన్ నొక్కి..ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నానని , ప్రజలకు మంచి చేస్తున్నానని, వేరే పార్టీలకు ఓటు వేసిన వారికి డబ్బులు ఇస్తున్నామని, కాబట్టి ఎందుకు 175కి 175 సీట్లు గెలవలేమని చెప్పి..వైసీపీ నేతలు, కార్యకర్తలతో పదే పదే చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 సీట్లలో వైసీపీని గెలిపించేస్తారనే భావిస్తున్నారు. అయితే జగన్ అలా అనుకోవడంలో తప్పు లేదు..ఎందుకంటే సంక్షేమ పథకాల పేరిట..వేల కోట్లు ప్రజల ఖాతాలో వేస్తున్నారు. […]

అయ్యన్నని గెలిపించనున్న వైసీపీ..!

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పనిచేస్తూ..పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు. ఉత్తరాంధ్రకు తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక పిల్లర్ లాంటి నేత. అలా స్ట్రాంగ్ గా ఉండే అయ్యన్న..గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నర్సీపట్నం నుంచి ఓటమి పాలయ్యారు. ఇలా ఓటమి పాలైన అయ్యన్నని మళ్ళీ పుంజుకోకుండా వైసీపీ చేయొచ్చు..నర్సీపట్నంలో బోలెడు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఎమ్మెల్యే […]

‘ఎమ్మెల్యేలకు ఎర’: కేసీఆర్‌ టార్గెట్ రీచ్ అవుతారా?

గత కొన్ని రోజులుగా మునుగోడు ఉపఎన్నిక హడావిడితో పాటు, నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేయడానికి చూసిన ఆడియో, వీడియోలపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉపఎన్నిక ముగిసే వరకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. మునుగోడు సభలో మాత్రం వందల కోట్లు ఆఫర్ ఇచ్చిన..ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మని కాపాడారని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దీనిపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాల టార్గెట్‌గా […]