జగన్ కొత్త కోణం..రివర్స్ అవ్వనుందా?

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో…టీడీపీ-జనసేనలు కలిసి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని పొజిషన్‌లో ఉన్నా వైసీపీకి..టీడీపీ-జనసేన పొత్తు వల్ల ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇందులో కాస్త వాస్తవం ఉంది కూడా. రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరుగుతుంది..కానీ టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకే నష్టమే ఉంటుంది. అయితే ఈ విషయంలో జగన్ మరొక కోణం […]

తూర్పులో రెడ్లకు రిస్క్..ఒక్కరికే ఛాన్స్?

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువనే సంగతి తెలిసిందే..పైగా రివర్స్‌లో టీడీపీ కమ్మ పార్టీ అని, అక్కడ కమ్మలకే ప్రాధాన్యత ఉంటుందని విమర్శలు చేస్తారు గాని..వైసీపీలో ఉండే రెడ్డి వర్గం డామినేషన్ గురించి మాట్లాడారు. టీడీపీ కమ్మ నేతల హవా ఎలా ఉంటుందో..వైసీపీలో రెడ్డి నేతల హవా అంతకంటే ఎక్కువ ఉంటుంది. వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో రెడ్డి ఎమ్మెల్యేలు ఊహించని విధంగా గెలిచేశారు. అయితే […]

ఆర్ కృష్ణయ్యతో ‘ఫ్యాన్’ రివర్స్..బీసీల్లో నో ప్లస్..?

ప్రజల కోసం ఏదైనా చేసి..వారి మద్ధతు పొంది మళ్ళీ గెలవడమే రాజకీయ పార్టీల లక్ష్యం. కానీ ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఫార్ములా ఉండదు. కులాల పరంగా రాజకీయం చేయడం..కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రత్యర్ధి పార్టీలకు కులాల ఆధారంగా ఓట్లని దూరం చేయడమే జరుగుతుంది. ఈ కుల రాజకీయాన్ని అన్నీ పార్టీలు నడిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో అధికార వైసీపీ మాత్రం ఆరితేరిపోయి ఉందని విశ్లేషకులు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి […]

రామచంద్రాపురంలో బిగ్ ట్విస్ట్..వైసీపీకి షాక్?

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోరు వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది. అలా అని టీడీపీకి ప్లస్ అవుతుందనుకుంటే కష్టమే. వైసీపీలో మైనస్‌ని యూజ్ చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతుంది. దీంతో రెండు పార్టీలకు నెగిటివ్ కనిపిస్తోంది. అలా రెండు పార్టీలకు పాజిటివ్ లేని నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం […]

బాబు పక్కా స్కెచ్..వైసీపీ గ్రాఫ్ డౌన్?

రాష్ట్రంలో ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే..టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చెప్పి బాబు ట్రై చేస్తున్నారు. అయితే బాబు అనుకున్న విధంగా టీడీపీ నేతలు కష్టపడటం లేదు. ఇప్పటికే వరుసపెట్టి ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ, సరిగ్గా పనిచేయని వారికి క్లాస్ పీకుతూ వచ్చారు. అలాగే బాదుడే […]

టార్గెట్ పవన్: వైసీపీ ‘కాపు’ కష్టాలు..!

ఎలాగైనా కాపు సామాజికవర్గం మద్ధతు మరొకసారి పొంది..అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా కాపు ఓటర్లని తమవైపుకు తిప్పుకుంటే చాలు అని జగన్ భావిస్తున్నారు..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ రూపంలో వైసీపీకి పెద్ద ఇబ్బంది వచ్చింది. పవన్..చంద్రబాబుతో కలుస్తారనే ప్రచారం నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయ్యారు. అందుకే వైసీపీలోని కాపు నేతలకు పెద్ద టార్గెట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇక వైసీపీలో కాపు నేతల కష్టాలు మామూలుగా లేవు. ఎందుకంటే చంద్రబాబుతో పవన్ […]

మదనపల్లెలో వైసీపీ కోసం తమ్ముళ్ళ కష్టం..!

అందివచ్చిన అవకాశాలని కాలదన్నుకోవడంలో టీడీపీ నేతలని మించిన వారు లేరనే చెప్పొచ్చు. నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఓ వైపు అధినేత చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు…కానీ ఆయనకు అండగా నిలబడి..పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు మాత్రం..సరిగ్గా పనిచేయకుండా పార్టీకి ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..అలా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా టీడీపీకి ప్లస్ అవుతుంది. కానీ ఆ వ్యతిరేకతని కూడా సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యి..మళ్ళీ వైసీపీకే […]

వైసీపీలో ఆ ఎమ్మెల్యే సీటుకు ఎంపీ ఎసరు?

నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కడం కష్టమనే విషయం క్లారిటీగా అర్ధమవుతుంది. ఇప్పటికే సీఎం జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని తేల్చిచెప్పేశారు. దీంతో ప్రజావ్యతిరేకత ఎదురుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కడం జరిగే పని కాదని అర్ధమవుతుంది. ఇక వారి స్థానాల్లో కొత్తవారు బరిలో నిలపడం ఖాయం. అయితే ఇదే సమయంలో కొందరు ముందుగానే..సీట్లపై కన్నేస్తున్నారు. ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతా..పిఠాపురం సీటుపై కన్నేశారని తెలిసింది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా దొరబాబు […]

మంగళగిరిలో ట్విస్ట్..వైసీపీకి పట్టు అక్కడే..!

టీడీపీ 40 ఏళ్ల చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచిన నియోజకవర్గం..టీడీపీ కమ్మ వర్గం పార్టీ అని విమర్శలు ఉన్నా సరే..ఆ కమ్మ వర్గం ఓట్లు పెద్దగా లేని నియోజకవర్గం..అక్కడ ఇప్పుడు సత్తా చాటాలని చెప్పి నారా లోకేష్ కష్టపడుతున్నారు. ఆ నియోజకవర్గం మంగళగిరి అని ఈ పాటికే అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే…1983, 1985 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఆ తర్వాత టీడీపీతో పొత్తులో భాగంగా 1994లో […]