ప‌వ‌న్ దృష్టిలో ప్ర‌జాదార‌ణ అంటే లైకులు, కామెంట్లు, ఈల‌లు, చ‌ప్ప‌ట్లేనా ?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికీ విశ్లేష‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న పార్టీ పుంజుకుంద‌ని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. చెప్పేశారు. వాస్త‌వానికి దీనిని ప్రత్యేకంగా ఆయ‌న చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధార‌ణ‌మైన సినిమా ఫాలోయింగ్‌.. యువ‌త‌లో క్రేజ్‌.. వంటివి ప‌వ‌న్ ను ప‌వ‌న్ పెట్టిన పార్టీని.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే తీసుకువెళ్లాయి. దీంతో ప‌వ‌న్ ఎక్క‌డ ఎలాంటి […]

బుచ్చయ్యకు ‘జనసేన’ గండం..!

గత ఎన్నికల్లో దాదాపు 50 వరకు నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి జనసేన కారణమైన విషయం తెలిసిందే. జనసేన గెలవలేదు..అలాగే టీడీపీని గెలవలేదు. వెరసి వైసీపీకి బెనిఫిట్ అయింది. వైసీపీ భారీ స్థాయిలో 151 సీట్లు గెలుచుకోవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే. అయితే ఇప్పటికీ జనసేన వల్ల టీడీపీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే దాదాపు […]

సరికొత్త సర్వే: టీడీపీ-జనసేన కలిస్తే..!

ఇటీవల ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఏపీలో మాత్రం ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు నెక్స్ట్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో గెలుపోటములపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే శ్రీ ఆత్మసాక్షి సర్వే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో అన్నీ పార్టీలు విడిగా పోటీ చేస్తే టీడీపీకి 95, వైసీపీకి 75, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలింది. అయితే ఇటీవల వచ్చిన […]

హవ్వా..ఇంట్లో ఉన్నప్పుడు అనసూయ అది వేసుకోదా..? ఆ బట్టలు ఏంట్రా బాబు..!!

ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో తెలిసిందే. జనరల్ గా.. అనసూయ అంటేనే అందం ..అందానికి మరో మారుపేరే అనసూయ ..అలాంటి అందం ఆమె సొంతం ..ఇదే మాట అంటుంటారు ఆమె అభిమానులు. అంతేకాదు ఆమె మేకప్ వేసుకున్న మేకప్ వేసుకోకపోయినా అందంగానే ఉంటుంది. కాగా రీసెంట్ గా లైగర్ సినిమా పై పరోక్షంగా ట్వీట్ చేసి అనసూయ సమస్యలను కొని తెచ్చుకున్నట్లైంది. దీంతో అనసూత […]

ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభ‌మా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైం ది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న హామీ చ‌ట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నార‌ని.. పిటిష‌న్‌లో తెలిపారు. కాబ‌ట్టి.. ఏపీలో 225, తెలంగాణ‌లో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో […]

అయ్యన్నని మళ్ళీ నిలువరించడం కష్టమే..!

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..అలాగే ఎల్లకాలం ఒకరికే అధికారం ఉండదు..ఇక గెలిచిన వాళ్లే మళ్ళీ గెలవరు…ఓడిన వారు జీవితాంతం ఓడిపోతూ ఉండరు. కాబట్టి రాజకీయం ఎప్పుడు ఎలాయిన మారిపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారుతున్నట్లే కనిపిస్తోంది..2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్నీ వైసీపీకి అనుకూలంగానే నడుస్తూ వచ్చాయి. గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంది. ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే అనే పరిస్తితి..ఒకవేళ పరిస్తితులు అనుకూలంగా లేకపోయినా అధికార బలంతో అనుకూలంగా […]

ఉత్తరాంధ్ర మంత్రులకు తిరుగులేనట్లే..!

ఏపీలో అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని పలు కథనాలు, సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 50 మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, నెక్స్ట్ ఎన్నికల్లో వారికి గెలవడం కష్టమని సర్వేలు వస్తున్నాయి. అలాగే వీరిలో కొందరు మంత్రులపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. కానీ ఏ మంత్రి పరిస్తితి ఎలా ఉన్నా సరే ఉత్తరాంధ్రలోని మంత్రులకు తిరుగులేదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులకు మళ్ళీ అవకాశాలు పుష్కలంగా […]

కోలగట్ల వారసురాలు రెడీ..?

విజయనగరం అంటే అశోక్ గజపతి రాజు కంచుకోట అని అందరికీ గుర్తొస్తుంది. విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. 1978 నుంచి అశోక్ అక్కడ తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ లో సీటు రాకపోవడంతో కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేసి..కేవలం 1126 ఓట్ల తేడాతో అశోక్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో కోలగట్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అశోక్‌పై ఓడిపోయారు. […]

పల్నాడు ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్..!

కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్ మొదలైందా? అంటే పల్నాడులోని ఎమ్మెల్యేలకు సీటు గురించి దిగులు బాగా పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు విషయంలో డౌట్ కూడా ఉందట. ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ తేల్చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల లిస్ట్ బాగానే ఉందట. దీంతో వారికి సీటు డౌటే అని తెలుస్తోంది..పైగా నియోజకవర్గాల్లో ఆధిపత్య […]