రఘురామ కృష్ణకి షాక్ ఇచ్చిన కోర్టు…?

న‌ర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిష‌న్‌ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన‌ హైకోర్టు పూర్తి వాద‌న‌లు విన్నాక.. బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని రఘురామ‌కృష్ణరాజుకు సూచించింది. ఆయనను సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని సీఐడీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామ‌కృష్ణరాజును సీఐడీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం […]

శోకసంద్రంలో దిధీ…ఎందుకంటే ..?

కరోనా భూతం అందర్నీ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారికి నేడు చాలా మంది బలైపోతున్నారు. చిన్న చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ చాలా మంది కరోనా కాటుకు కన్నుమూశారు. సినీ ప్రముఖులో చాలా మంది కరోనా పోరాడి బయటపడుతుంటే మరికొందరు ప్రాణాలు విడిచారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు..ఇలా అధికారుల దగ్గిరి నుంచి కార్యకలాపాలు సాగించే నాయకుల వరకూ కరోనా మహమ్మారికి బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ […]

బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..ఎందుకంటే..?

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నర్సాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. నివేదికల ప్రకారం 30 మంది సీఐడీ అధికారులు 10 కార్లలో రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళ్లగా వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించారు ఐతే తమ ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు తాము అంగీకరిస్తామని సీఆర్పీఎఫ్ […]

సినీ నటి కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం

సినీ ఇండస్ట్రీలో రోజుకో విషాదం చోటుచేసుకుంటూ ఉంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు..ఇలా చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్‌ నాయకులు, ప్రముఖ సినీ నటి కీర్తి రెడ్డి తండ్రి కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్‌ రెడ్డి (60) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమాశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆనంద్‌ రెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్‌ రెడ్డి […]

మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్‌!

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు రాష్ట్రంలో ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ స‌ర్కార్ సంక్షేమ ప‌థకాల అమ‌లులో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జ‌గ‌న్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో […]

వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో […]

ఏపీ మంత్రి ఇంట విషాదం..!

కరోనా టైంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీల కుటుంబాల్లో కొందరు ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి. అందులో కొందరు అనారోగ్యం వల్ల చనిపోతే మరికొందరు కరోనాకు బలైపోయిన వారు ఉన్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం తన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యనారాయణ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సూర్యనారాయణ […]

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే..?

ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలను ఒక రోజే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వరుస ఎన్నికలు, కరోనా వల్ల ఇన్నిరోజులు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. జూన్ 3 లోపు అసెంబ్లీ సమావేశాన్నినిర్వహించడం తప్పనిసరి కావడం వల్ల ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక […]

శ్రీరెడ్డి పై వైసీపీ రెబల్ షాకింగ్ కామెంట్స్..?

శ్రీరెడ్డి అంటే వివాదానికి పెట్టింది పేరు అని చాలా మంది అంటుంటారు. ఆమె ఏ కామెంట్ చేసినా వివాదాస్పద మవుతుంది. ఈ మధ్య కొందరు సినీ ప్రముఖులు ఎప్పుడు శ్రీరెడ్డి ఎవరిపై కామెంట్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సెలబ్రిటీలనే కాకుండా పొలిటీషియన్స్ ను కూడా శ్రీరెడ్డి మాటలతో మడతెట్టేస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పై బూతు పురాణం కుమ్మరించింది. ఆయన్ని తిడుతూ సోషల్ మీడియాలో […]