తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మధ్య వార్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! సందర్భమేదైనా.. కేసీఆర్తో ఢీ అంటే ఢీ అంటారు రేవంత్! మరోసారి వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన మొదలైంది. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాల్లో కేసీఆర్ను మించిన వారు లేరనే విషయం తెలిసిందే! వీటిని పసిగట్టలేని ప్రతిపక్షాలు ఆయన ఉచ్చులో పడిపోవడం పరిపాటిగా మారింది. అయితే తొలిసారి కేసీఆర్కు షాక్ తగలబోతోందట. ఆయన వ్యూహానికి రివర్స్ కౌంటర్ […]
Category: Politics
కేసీఆర్ వ్యూహానికి గుత్తా బలవుతున్నారా?
కొందరి వ్యూహాలు మరికొందరికి శాపంగా పరిణమిస్తుంటాయి. అయినా ఏం చేస్తారు? టైం బ్యాడ్ అనుకుని సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉన్న నల్లగొండ జిల్లా కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉందట. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు తట్టిన వ్యూహానికి గుత్తా బలైపోతున్నారట. ఇప్పుడు ఈ విషయంలో స్టేట్ […]
ఈ డబుల్ గేమ్ తో పంచ్ పడేది ఎవరికి!
రాజకీయాలన్నాక కూసింత లౌక్యం మంచిదే, కానీ అది ముదిరితేనే ప్రమాదం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బీజేపీ గురించే అంటున్నారు తెలంగాణలోని రాజకీయ పండితులు. తమకు తామే మేధావులమని, తమను మించిన వారు లేనేలేరని, పాలనా దక్షత మాకే ఉందని ఇటీవల కాలంలో ఆగకుండా అందకుండా డప్పు బజాయిస్తున్న బీజేపీ నేతలు, తెలంగాణలో అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చినా ఇక్కడి టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీ […]
చంద్రబాబును ముంచేస్తున్న ట్రాన్స్స్ట్రాయ్
పోలవరం.. పోలవరం.. పోలవరం.. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం వల్లెవేసే పదం! పోలవరం ఏపీ జీవనాడి అని సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ ఉంటారు! పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేయాలని పదేపదే అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే అని తేలిపోయింది. పోలవరం కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ట్రాన్స్స్ట్రాయ్ కంపెనీ.. ఇప్పుడు చంద్రబాబును పూర్తిగా ముంచేసింది. పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం ఇప్పుడు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోంది. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో […]
కేసీఆర్కి కోపమొచ్చింది.. ముగ్గురు మంత్రులపై ఫైర్!
తెలంగాణ సీఎం కేసీఆర్కు పట్టలేని ఆగ్రహం వచ్చిందని టీఆర్ ఎస్ భవన్ కోడైకూస్తోంది! ఆ ఆగ్రహం కూడా ఏదో అధికారుల మీదో.. పార్టీ కార్యకర్తలమీదో కాదట. ఏకంగా తన కేబినెట్లోని కీలక శాఖలు చూస్తున్న మంత్రుల పైనేనట. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఓ ముగ్గురు మంత్రులపై గులాబీ దళపతి సీరియస్ అయ్యారని, `తిని కూర్చుంటే ఎలా` అని ఖసురు కున్నారని కూడా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు తీవ్రంగా హర్ట్ అయ్యారని అంటున్నారు నేతలు. […]
జగన్ తో పెద్దాయన డీల్ షురూ! ఇక కండువా మారుడే!
వైఎస్ ఆత్మ కేవీపీ ఇక, జగన్ చెంతకు చేరనున్నారా? త్వరలోనే కాంగ్రెస్కు రాం రాం పలకనున్నారా? ఏపీలో జగన్ను సీఎం చేయడమే ధ్యేయంగా ఆయన వైసీపీ ని ముందుండి నడిపిస్తారా? ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ కుదిరిపోయిందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుంచి. విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు జగన్. ఈ క్రమంలో ఆయన బిహార్ నుంచి ఎన్నికల సలహాదారుగా ప్రశాంత్ కిశోర్ని […]
వైసీపీ నేతలకు జగన్ మాటంటే లెక్కేలేదా..
ఒక్క విజయం బంటును రాజును చేస్తుంది. అదే ఒక్క అపజయం.. రాజును బంటు కన్నా హీనమైన స్థితికి దిగజార్జేస్తుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత, లోటస్ పాండ్ వర్గాలు గౌరవంగా పిలుచుకునే `కాబోయే సీఎం` వైఎస్ జగన్ పరిస్థితి బంటుకన్నా హీనంగా తయారైందని తెలుస్తోంది. 2014లో ఎదురైన పరాభవం పక్కన పెడితే… ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్లలో వైసీపీ ఘోరంగా నేలకు కరుచుకోవడంతో జగన్ ఇమేజ్ జనాల్లో కన్నా పార్టీ నేతల్లో పూర్తిగా డ్యామేజ్ […]
సీమలో వైసీపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తమ్ముడు జంప్
ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విస్తృతంగా ప్రయత్నిస్తున్న విపక్షం వైసీపీ అధినేత జగన్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఆయనకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు కొద్దో గొప్పో బలంగా ఉన్న నేతలు, నియోజకవర్గాలు సైతం జగన్ చేయి జారిపోతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమలో వైసీపీకి పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే వార్తలు […]
టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో లేడీ
తెలంగాణలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య జరుగుతోన్న పోరులో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరూ తమ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇద్దరూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్నప్పుడు, గత ఎన్నికల్లోను వీరిద్దరి మధ్య ఎంతో సఖ్యత ఉండేది. అయితే వీరు తెలంగాణలో […]