పవన్ కళ్యాణ్ కాకినాడ లడ్డూలు

లడ్డు కావాలా నాయనా..ఎం నాయనా ఇంకో లడ్డు కావాలా..అంటూ కాస్త కొంటెగా ..ఇంకాస్త ఆవేశంగా..అన్నిటికి మించి అగమ్య గోచరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ లో ప్రజాసంగించారు.తిరుపతి సభతోనే పవన్ పబ్లిక్ ప్రసంగాలపై సామాన్యులకి ఒక అంచనా వచ్చేసింది.ఇక కాకినాడ సభ లో పవన్ నుండి పెద్దగా ఎవ్వరూ ఏమి ఆశించింది లేదు అయితే గత రెండు మూడు రోజులుగా ప్రత్యేక హోదా పైన కేంద్ర చెప్తున్నా వక్ర భాష్యం దానికి […]

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకోసం ఏం చేస్తాడు?

లడ్డు కావాలా నాయనా..ఎం నాయనా ఇంకో లడ్డు కావాలా..అంటూ కాస్త కొంటెగా ..ఇంకాస్త ఆవేశంగా..అన్నిటికి మించి అగమ్య గోచరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ లో ప్రజాసంగించారు.తిరుపతి సభతోనే పవన్ పబ్లిక్ ప్రసంగాలపై సామాన్యులకి ఒక అంచనా వచ్చేసింది.ఇక కాకినాడ సభ లో పవన్ నుండి పెద్దగా ఎవ్వరూ ఏమి ఆశించింది లేదు అయితే గత రెండు మూడు రోజులుగా ప్రత్యేక హోదా పైన కేంద్ర చెప్తున్నా వక్ర భాష్యం దానికి […]

టీడీపీ ఎవరికోసం?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా విషయం పై రగిలిపోతుంటే అధికార టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన అతి పెద్ద సమస్య ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు జరుగుతున్న శాసనసభలో దానికి మించిన సమస్య ఇంకేమిలేదు అయితే దానిగురించి చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే ఎందుకు అధికార టీడీపీ జరిపించటం లేదు? ప్రత్యేకహోదాకంటే పెద్ద సమస్య ఇంకేమైనా ఉందా? ప్రత్యేక హోదా ఎమన్నా ప్రతిపక్ష […]

స్టార్‌ స్టార్‌ పవర్‌ స్టార్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు వపర్‌ స్టార్‌ మేనియాలో ఊగిపోతున్నాయి. ఈ రెండు జిల్లాలో పవన్‌కళ్యాణ్‌కి అభిమానులు ఇతర జిల్లాలతో పోల్చితే చాలా ఎక్కువ. ఈ జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం పూర్తిగా పవన్‌కళ్యాణ్‌ వెంట నడిచేందుకు ఆస్కారం ఉంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా అత్యంత వ్యూహాత్మకంగా పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభ శుక్రవారం జరగనుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యేందుకు ఓ రోజు ముందుగానే కాకినాడ చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కి […]

ఆంధ్రప్రదేశ్‌కి రెండు లక్షల కోట్లు.

కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ, ఇప్పటివరకు చేసిన సాయం, ఇకపై చేయనున్న సాయం గురించి సవివరంగా చెప్పారుగానీ, ఇదంతా దేనికోసం? అన్న చర్చకు తావిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్‌ జైట్లీ ఏదో చెప్పేస్తారనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజానీకం ఎదురు చూడగా, అర్థరాత్రి వేళ తుస్సుమనిపించారు అరుణ్‌ జైట్లీ. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచీ హైడ్రామా నడిపించారు. […]

కుక్క కావాలి:చంద్ర బాబు

చీము నెత్తురు ఉంటే..మీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే..మళ్ళీ ప్రత్యేక హోదా అన్న ఊసుకూడా ఏత్తకండి అని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ఉమ్మేసింది.హోదా కాదు కదా ప్యాకేజీ అన్నా అది కూడా బూతే అని తేల్చేసింది.పొద్దున్నుండి పడిగాపులు కాచి కాచి..వేచి వేచి..కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కేంద్రం చేసిన నయవంచన చరిత్రలో ఎన్నడూ వేరెవ్వరికీ జరగలేదు. దీనికంటే పెద్ద నయవంచనకు మన బాబుగారు అండ్ భజన మీడియా పాపం నిన్న పొద్దున్నుండి అర్ద రాత్రి దాటేవరకు..పడ్డ […]

ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]

మోసం, పచ్చి దగా! చేస్తున్నదెవరు?

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోంది. మోసం, కుట్ర, దగా ఇంకా ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలి. ఎక్కడన్నా కోరుకుంటే రాష్ట్రాల విభజన జరుగుతుంది. కానీ 13 జిల్లాల సీమాంధ్ర కోరుకోని విభజన జరిగింది. అక్కడే, దేశం నుంచి ఆ 13 జిల్లాల్ని కేంద్రం వెలివేసిందా? అన్న భావన కలిగింది అక్కడి ప్రజల్లో. పోనీ, ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందా? అంటే అది కూడా లేదు. హోదా ఇవ్వలేంగానీ […]

రోజా రాజీ – కథ అయిపోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రోజా రీ ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజా దురుసు ప్రవర్తన కారణంగా ఆమెను ఏడాదిపాటు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. కొన్నాళ్ళు బెట్టు చేసినా, తిరిగి అసెంబ్లీలోకి వెళ్ళేందుకు రోజా క్షమాపణ చెప్పక తప్పలేదు. క్షమాపణను రాత పూర్వకంగా ఆమె తెలియజేసినప్పటికీ, అసెంబ్లీకి ఆమెతో ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పించాలని అధికార పార్టీ అనుకుంటోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా, టిడిపి మహిళా ఎమ్మెల్యే అనితపైనా […]