బోండా బాబూ ఏమిటీ డ్రామాలు

రాజకీయాల్లో ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని తెలుగు ప్రజలకి అనుమానం ఉన్నమాట వాస్తవం..గతం లో ఎన్నడూ చూడనన్ని ఘోరమైన రాజకీయాలకు మనమే సాక్ష్యంగా నిలిచాము.పొద్దున్నే టీడీపీ ఎంపీ టీజీ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోసాడు.తమిళనాడు లో అయితే జయలలిత కాళ్ళు చేతులు విరగ్గొట్టేది అని,రాజకేయాలంటే గడ్డం గీసుకోవడం కాదు లాంటి పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. ఆ వెర్షన్ అయింది..ఏమనుకున్నారో ఏమో టీడీపీ అధినాయకత్వం..అరరె ఇది ఎటెల్లి […]

చంద్రబాబుకి ముద్రగడ బంపర్‌ ఆఫర్‌.

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయాలని అభిప్రాయపడ్డారాయన. చంద్రబాబు నిరహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ముద్రగడ చెప్పారు. తనకూ అవకాశం కల్పిస్తే చంద్రబాబుతో కలిసి దీక్షలో పాల్గొంటాననీ, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమేనని ముద్రగడ వివరించారు. కాపు ఉద్యమం మలిదశను ప్రారంభించేందుకోసం కాపు ప్రముఖులతో ముద్రగడ సమావేశమవుతున్నారు. దాసరి నారాయణరావుతో సమావేశమైన ముద్రగడ, […]

జనసేనకి ఇంకో దిక్కేది?

రాజకీయ పార్టీ పెట్టేశాం, వీలున్నప్పుడు గట్టిగట్టిగా మాట్లాడేశాం అంటే సరిపోదు. అభిమానులే కార్యకర్తలని సరిపెట్టుకోడానికీ వీల్లేదు. అవేవీ ఓ సెలబ్రిటీని నాయకుడ్ని చెయ్యలేవు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల మన్ననలు పొందాలి. కానీ పవన్‌కళ్యాణ్‌ ఇంకా రాజకీయాల్లో చిన్నపిల్లాడిలానే వ్యవహరిస్తున్నట్టున్నాడు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌కి మద్దతు లభిస్తున్నా, ఆయనపై వ్యతిరేకత కూడా అలాగే వినిపిస్తోంది. చిన్నపిల్లాడిలా పవన్‌ మాట్లాడేసి, మారాం చేస్తే కుదరదని కొందరు రాజకీయ నాయకులు సున్నితంగా విమర్శిస్తే, పవన్‌కళ్యాణ్‌ పిచ్చోడని ఇంకొందరు విమర్శిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ […]

బాబూ ‘దే బ్రీఫ్డ్‌ మీ’ పునర్విచారనట!

ఓటుకు నోటు కేసుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కదిలించింది. ఆ పార్టీకి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై పునర్‌విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘దే బ్రీఫ్డ్‌ మీ’ అని ఈ కేసులో చంద్రబాబు వాయిస్‌తో వెలువడ్డ ఆడియో టేపులకు సంబంధించి పోరెన్సిక్‌ నుంచి వచ్చిన నివేదికను వైసిపి నేత తరఫు లాయర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో సెప్టెంబర్‌ 29 లోపు కేసు విచారణ పూర్తి చేయవలసిందిగా న్యాయస్థానం […]

థాంక్స్ పవన్ కళ్యాణ్:నాని

జనసేన అధ్యక్షుడు ఎప్పుడూ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినా లేకపోతే మీడియా ముందుకొచ్చినా కొంతమందిని వ్యక్తుగతంగా టార్గెట్ చేస్తుంటారు.వాళ్లలో ముక్యంగా ఉండేది టీడీపీ విజయవాడ ఎంపీ,కేశినేని ట్రావెల్స్ ఓనర్,కేశినేని నాని.మొన్నామధ్య తిరుపతి బహిరంగ సభలో కూడా పవన్ కేశినేని పేరును ప్రస్తావించారు.మన ఎంపీలందరూ బాగా డబ్బున్నోళ్లే,కోటీశ్వరులు,వాళ్లలో ముక్యంగా అంటూ కేశినేని పేరుని పవన్ ప్రస్తావించడం తెలిసిందే. అయితే ఈ విషయంపై నాని స్పందిస్తూ..పవన్ కి ఇదేం కొత్తేమి కాదు..పాపం ఎప్పుడూ తనని తలుస్తునే ఉంటాడు.దీనిపై నాకేం కోపం […]

పవన్ కాళ్ళు చేతులు తీసేస్తారు

పవర్ స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ప్రసంగించిన తరువాత ఇంకా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి.పవన్ కళ్యాణ్ దాటికి ఆయన ప్రసంగించేసి వెళ్లిపోయారు..ఇంకేముంది అటు మీడియా కి ఇటు మిగిలిన పొలిటిషన్స్ కి మళ్ళీ పవన్ ప్రశ్నించే వరకు ఫుల్ టైంపాస్ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎవరికీ తోచినట్టు వాళ్ళు పవన్ స్పీచ్ ని విశ్లేషిస్తూ విమర్శిస్తూనే వున్నారు.తాజాగా కర్నూల్ నుండి ఈ మధ్యనే టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన మాజీ కాంగ్రెస్ నాయకుడు […]

పయ్యావులా? పరిటాలా?

ప‌య్యావుల కేశ‌వ్‌! టీడీపీలో అనంత‌పురానికి చెందిన సీనియ‌ర్ నేత‌! అన్న నంద‌మూరి తార‌క రామారావు ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌య్యావుల సైకిల్‌పైనే తిరుగుతున్నారు. త‌న తోటి వారు ఒక‌రిద్ద‌రు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసి  మ‌ళ్లీ వ‌చ్చి సైకిలెక్కినా.. ఈయ‌న మాత్రం అలాంటి జంప్‌లేవీ చేయ‌కుండా పార్టీలోనే ఉన్నారు. ఇక‌, ప‌దేళ్ల‌పాటు టీడీపీ విప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ ప‌య్యావుల పార్టీని వీడ‌లేదు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయ‌లేదు. దీనికితోడు ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం స‌హా అనంతపురంలోనూ ప‌య్యావుల‌కు […]

జనసేన ఇకపై హైపర్‌ యాక్టివ్‌!

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్టు? ఇకపై జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ఆయన నిర్ణయించుకున్నారా? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే, పవన్‌కళ్యాణ్‌ గత రాజకీయ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సభ తర్వాత మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళకుండా ఉంటారా? అనే అనుమానాలు కలగడం సహజం. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, కాకినాడ వేదికగా ఇంకో బహిరంగ […]

మాట తప్పను మడమ తిప్పను: పవన్‌

‘ఇంకో పాతికేళ్ళపాటు ప్రజల కోసం పోరాడతాను..’ అని జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్‌, తిరుపతి వేదికగా నినదించారు. కేంద్రానికి సీమాంధ్రుల సత్తా ఏంటో చూపిస్తేగానీ, ప్రత్యేక హోదా వచ్చేలా లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం దారుణమని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి ఓటేయలేం, ఉన్నది ఒకటే అవకాశం అదే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని కూడా […]