జగన్ గూటికి ఉండవల్లి:ఆ ఇద్దరికి చిక్కులే!

వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో […]

ధోని లవ్ స్టోరీ ఫెయిల్ అయిందట!

తన హార్డ్ హిట్టింగ్ తో బౌలర్లను ఉతికారేసే ధోనీ జీవితంలో ఓ విషాదగాధ ఉంది. మహీ ఫస్ట్ లవ్ విషాదాంతం అయింది. టీమిండియాలోకి రాకముందే ధోనీ ప్రేమలో పడ్డాడు. ప్రియాంక ఝా అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమే తన జీవితంగా బతికాడు. ప్రియాంకను పెళ్లి చేసుకుందామనుకున్న ధోనీ.. ఓవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఆమెతో గడిపేవాడు. కానీ మహీ అనుకున్నది జరగలేదు. ఓ యాక్సిడెంట్ లో ప్రియాంక చనిపోవడంతో ధోనీ ఒంటిరివాడయ్యాడు. […]

పట్టిసీమ:చుక్క నీరు రాలేదు బాబూ..

అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ముచ్చటగా మూడోసారి గండి పడింది. ప్రారంభించడం ఆ వెంటనే ఏదో ఒక సమస్యతో ఆపేయడం గత మూడు సార్లు ఇదేతంతు. ఎక్కడైనా ఏ కొత్త ప్రాజెక్టునైనా పూర్తయిన తరువాత జాతికి అంకితం చేయడం మనం చూస్తాం. కానీ మన చంద్రబాబు లోకానికి విరుద్ధంగా ఆలు లేదు చూలు లేదు ఆరంభించేద్దాం అన్న చందాగా తయారయ్యారు. అది పట్టిసీమయినా సరే అమరావతి సచివాలయం అయినా సరే. ప్రారంభించడం జాతికి అంకితం చేయడం […]

చంద్రబాబు దెబ్బకి వణుకుతున్నారు 

పార్టీలో పనిచేస్తున్న నాయకులెవరు? పనిచెయ్యని నాయకులెవరు? అని తెలుసుకోడానికి చంద్రబాబు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల్లో ఎక్కువమంది నాయకులు పనిచేయనివారే ఉన్నారని తేలింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ప్రజలకు దగ్గర పోలేకపోతున్నాం చంద్రబాబు ఆ నాయకులపై అసహనం కూడా వ్యక్తం చేశారని సమాచారమ్‌. అయితే నివేదిక వివరాల్ని బయటపెట్టడంలేదని చెప్పడం కొంత ఊరట. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత పనిచేయని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ‘శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారట. ఈ శిక్షణా […]

లేడీస్ పై హర్భజన్ దూస్రా

స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆడాళ్లతో వేగడం కష్టమని చెప్పాడు. గతేడాది బాలీవుడ్ నటి గీత్రా బాస్రాను వివాహం చేసుకున్న హర్భజన్ ఇప్పటికీ తాను అడవాళ్లను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. మామూలుగా ఉన్నా.. గర్భంతో ఉన్న  లేడీస్ డీలింగ్ అంటే కష్టపడాల్సిందేనన్నాడీ టర్బొనేటర్. ఐతే భార్యభర్తల మధ్య మంచి అవహాగన ఉంటే సంసారం సరదాగా సాగిపోతుందని వ్యాఖ్యానించాడు. ఐతే భార్య గీతా బాస్రాతో వేగలేక అలా అన్నాడో లేక మరేదైనా కారణమోగానీ […]

జైలుకెళ్లిన పందెం కోడి!

నేరస్థులు జైలుకెళ్లడం మాములే,నేరస్థులకు సహకరించిన వారూ జైలుకెళ్లడం మనం చూస్తుంటాం.కానీ ఇక్కడ పందెం రాయుళ్ళకి సహకరించింది ఎవరో కాదు ఓ పందెం కోడి.ఇంకేముంది పందెంకోడి కటకటాల పాలైంది! పందెంరాయుళ్లు పారిపోవడంతో అక్కడ దొరికిన ఓ పందెం కోడిని పోలీసులు సెల్ లో వేశారు. ఖమ్మం నగరంలోని మమత వైద్యశాల రోడ్డులో ఆదివా రం కోడిపందేలు జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఓ కోడిపుంజును వదిలి పందెంరాయుళ్లు పరారయ్యూరు. దీంతో పోలీసులు కోడిని తీసుకొచ్చి సెల్‌లో […]

బాబుకు మోడీ ర్యాంక్ ఎంతో తెలుసా?

కేంద్రం నుంచి..ఆశించిన నిధులు రావడం లేదు…పోనిలో ఏదో చేసి నిధులు కోసం  వెతుకుతున్న మోడీ సర్కార్  నుంచి ఆశించిన ఫలితం రావడం లేదని సీఎం బాబు తెగ ఫీలైపోతున్నారు…ఇంతకీ…కధ ఏంటంటే…  సీఎం ర్యాంక్స్ లో బాబుపని తీరుకు ప్రధాన మంత్రి ఐదో ర్యాంక్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా అధికారుల వద్ద ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిరది. ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రుల పనితీరు […]

ఆ 21 మంది అక్కడికే వెళ్ళారా?

కేరళ నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన 21 మంది ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమైన మాట నిజమేనని సీఎం పినరై విజయన్ అంగీకరించారు. అదృశ్యమైన వారిలో ఇద్దరు యువకులకు తండ్రియైన ఓ క్రైస్తవుడు తన కుమారులు ముస్లిం మత ప్రచారకుడు జకీర్ నాయిక్‌తో నిత్యం సంప్రదింపులు జరిపే వారని చెప్పారు. దీంతో కేరళలో ఐస్ కార్యకలాపాలపై అనుమానాలు బలపడుతున్నాయి. సీఎం విజయన్  రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమయ్యారని, […]

మొక్కే కదా అని పీకేస్తే.. 

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’. తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంటే అందరూ ఈ డైలాగ్‌ని స్మరించుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశం వేరు, ఇప్పటి సందర్భం వేరు. కానీ, మొక్కలు నాటడం కాదు – వాటిని పీకకుండా పెంచగలగాలని ప్రజలు కోరుకోవడం తప్పు కాదు కాబట్టి ఈ డైలాగ్‌ బాగా వినవస్తోంది. గత ఏడాది నాటి మొక్కల్లో సగం కూడా […]