ఏపీలో రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేంద్రంపై నిప్పులు చెరిగిన జగన్ ఇప్పుడు మోడీ పక్షం అయిపోయాడు. తమకు ఏదో ఒక ఆ ధారం దొరక్కపోతుందా అని ఎదురు చూసే వామపక్షాలు ఇప్పుడు కొత్తగా జనంలోకి వచ్చిన జనసేనకి జై కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి ఇదే విషయమై చెమటలు పడుతున్నాయట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ తమ్ముళ్లకు […]