2019 వార్‌: ఏపీ, తెలంగాణ‌లో ఎవ‌రు ఎవ‌రికి ఫ్రెండో..!

2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల టైం ప‌క్కన పెట్టేస్తే 15 నెల‌లు మాత్ర‌మే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తారు ? అధికార పార్టీల‌ను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంట‌న్న‌దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామ‌న్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీల‌ను ఓడించేందుకు విప‌క్షాల‌న్ని ఒకే కూట‌మిగా ఏర్ప‌డేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. అయితే […]

ఎమ్మెల్యే బ‌రిలో సీఎం.ర‌మేశ్‌….ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారా ? ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదా ? ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ర‌మేశ్ ఇప్ప‌టికే ఓ సేఫ్ నియోజ‌క‌వ‌ర్గం కూడా చూసేసుకున్నారా ? అంటే క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర ఉన్న సీఎం.ర‌మేశ్‌కు ఇటీవ‌ల ఆయ‌న వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతూ వ‌స్తోంది. ఆయ‌న రాజ్య‌స‌భ […]

ఈ టీడీపీ సిట్టింగ్ ఎంపీల‌కు 2019లో సారి

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ సారి టిక్కెట్ల విష‌యంలో కాస్త క‌టువుగానే వ్య‌హ‌రిస్తారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి వ‌రుస‌గా ఏపీకి రెండో సీఎం అయ్యేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న బాబు చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేయ‌నున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 4 సీట్లు ఇవ్వ‌గా 21 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో […]

ఏలూరు టీడీపీ ఎంపీ సీటు మాగంటిదా ?  రాజీవ్‌దా ?

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఈ కంచుకోట‌లో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ఎంపీ సీటు కోసం ఇప్పుడు పార్టీలో ఆస‌క్తిక‌ర ఫైటింగ్ జ‌రుగుతోంది. ఇది పైకి పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా ఈ ఎంపీ సీటుపై క‌న్నేసిన ఓ యంగ్ లీడ‌ర్ తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎంపీ మాగంటిబాబు వివాద ర‌హిత రాజ‌కీయాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న వ్య‌క్తి. త‌న ఫ్యామిలీకి కాంగ్రెస్‌తో ఉన్న ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న మాగంటి టీడీపీలోకి వ‌చ్చారు. […]

పోటీపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన బాలయ్య

కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్‌లో ఓ ఇష్యూపై తెగ చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మారుతున్నార‌న్న‌దే ఆ వార్త. బాల‌య్య‌కు హిందూపురంలో ఇటీవ‌ల బాగా వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో హిందూపురంకు బ‌దులుగా కృష్ణా జిల్లాలోని గుడివాడ లేదా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారని మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు బాల‌య్య ఎట్ట‌కేల‌కు క్లారిటీ […]

ప‌శ్చిమ గోదావ‌రిలో ఓడే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవ‌రు..

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితేనే చాలు టీడీపీకి కంచుకోట అన్న థాట్ ప్ర‌తి ఒక్క ఓట‌ర్‌కు వ‌స్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌న ఆధిప‌త్యం చూపించింది. ఇక్క‌డ సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు, 2 ఎంపీ సీట్లు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అలాంటి కంచుకోట‌లో ఇప్పుడు పార్టీకి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎదురీత త‌ప్ప‌డం […]

ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసుకుంటూ వెళితేనే జగన్ విజయం

ఏపీ ప్ర‌జ‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వంపై.. కొంత అసంతృప్తి ఉంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, రైల్వే జోన్‌, రాష్ట్రానికి నిధుల మంజూరు వంటి విష‌యాల్లో కేంద్ర వైఖ‌రి ఎలా ఉన్నా.. టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కొంత ఆగ్ర‌హం ఉంది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న త‌రుణంలో.. ఈ అసంతృప్తిని, ఆగ్ర‌హాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్‌.. వెనుక‌బ‌డే ఉన్నార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! ఉన్న ఈ తక్కువ స‌మ‌యంలోనే.. త‌న వ్య‌వ‌హార శైలి మార్చుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళితే మెరుగైన ఫ‌లితాలు […]

నెల్లూరు వైసీపీలో టిక్కెట్ల ర‌గ‌డ‌

వైసీపీకి ముందునుంచి బ‌లంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీలో నాయ‌కుల మ‌ధ్య కాక రేగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం ఉన్న వేళ వైసీపీ పార్టీ బ‌లోపేతానికి గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీతో పాటు ప్లీన‌రీలు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలోనే కావ‌లి నియోజ‌క‌వ‌ర్గ ప్లీన‌రీలో ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోను కావ‌లి టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డికే ద‌క్కుతుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి క‌ష్ట‌కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు […]

టీడీపీకి 38 సీట్లా…ఈ స‌ర్వే న‌మ్మొచ్చా..!

ప‌చ్చ‌ని టీడీపీలో ఇప్పుడు మంట‌లు రేగుతున్నాయి! నేత‌లు ఒక‌రి మొహం ఒక‌రు చూసుకుని బావురుమంటున్నారు. దీనికి కార‌ణం ఇటీవ‌ల వైసీపీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు, స‌హాయ‌కుడుగా నియ‌మితుడైన ప్ర‌శాంత్ కిషోర్‌.. తాజాగా 2019 ఎన్నిక‌ల గెలుపోట‌ముల‌పై, సీట్ల వాటాల‌పై లెక్క‌లు వేయించాడ‌ట‌. ఈ స‌ర్వేలో టీడీపీకి దిమ్మ‌తిరిగేలా రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని అంటున్నారు. రాబోయే రెండేళ్ల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం 38 స్థానాల్లోనే గెలుస్తుంద‌ని ఈ స‌ర్వే చెప్పంది. ఇంక మిగిలిన సీట్ల‌న్నీ.. జ‌గ‌న్ క్లీన్ స్వీప్ చేస్తాడ‌ని […]