ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్రమైన వార్కు కారణమైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయిపోయారని టీఆర్ఎస్ ప్రభుత్వం నానా రచ్చ రచ్చ చేసేసింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్రబాబును నువ్వు దొంగ అని ఓపెన్గానే అనేశారు. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలోనే పెద్ద మచ్చగా మిగిలింది. అప్పట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్గా […]