ఏపీలో అధికార టీడీపీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు. అన్ని జిల్లాల్లోను పార్టీ నాయకుల మధ్య అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ బలంగా ఉన్న ఓ జిల్లాలో ఏకంగా బాబాయ్-అబ్బాయ్ మధ్యే కోల్డ్వార్ తీవ్రస్థాయికి చేరుకుందన్న వార్తలు ఆ జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రాన్నాయుడు వారసుడిగా రాజకీయారంగ్రేటం చేసిన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు యంగ్ పొలిటిషీయన్గా తనదైన […]