జయలలిత మరణంపై ఎన్నో సందేహాలు

జయలలిత మరణం తరువాత ప్రజలలో ఎన్నో సందేహాలు, అంతుపట్టని ప్రశ్నలు వెలుగు లోకి వస్తున్నాయి. వాటిలో భాగంగా జయలలిత మరణం సహజ మరణం కాదని, తన నమ్మిన బంటు అయిన శశికళ జయ హత్యకు కుట్ర పన్నారు అని వినికిడి. వాటిలో నిజం ఎంత వరకు ఎవరికీ తెలియదు, అలాగే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 75 రోజులు జయ సొంత వారిని కుడా చూడనియ్యకుండా శశికళ అంత తానే అన్నట్టుగా వ్యవహరించింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది […]