భారత రాష్ట్రపతి రేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్కె అద్వానీ ఉన్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా ఈ పదవికి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, […]