ఏపీలో ప్రస్తుతం రాజకీయం అంతా అగ్రిగోల్డ్ వ్యవహారం చుట్టూనే తిరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఈ వ్యవహారంపైనే కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలపై వార్ జరుగుతోంది. అగ్రిగోల్డ్ మ్యాటర్లో విపక్ష వైసీపీ అధికార టీడీపీపై ముప్పేట దాడి చేసింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అగ్రిగోల్డ్ భూములను కొన్నారని వైసీపీ అధినేత జగనే స్వయంగా ఆరోపణలు చేశారు. తర్వాత ఇదే అంశంపై జగన్ సవాల్, ప్రత్తిపాటి ప్రతిసవాల్, చంద్రబాబు జగన్కు ఓపెన్ ఛాలెజింగ్ చేసే వరకు మ్యాటర్ […]
Tag: agrigold
సీబీఐ కి అగ్రిగోల్డ్-బినామీల్లో వణుకు!
అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు జరగబోతుంది. దర్యాప్తు సి.ఐ.డి. చేతిలోంచి సి.బి.ఐ.కి చేరనుంది. అయితే సిబిఐ దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్లు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.? క్రిమినల్ కేసులను మాత్రమే సిబిఐకి ఇచ్చి భాదితులకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ముందుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకీ సిబిఐ దర్యాప్తుతో ఎవరి పీఠాలు కదలనున్నాయి. ఈ స్కాంలో ఎంతమంది వీఐపీలు భయటపడనున్నారు.అగ్రిగోల్డ్ సంస్థ..20 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కోర్టును తప్పుదోవపట్టించిన […]
అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?
పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు […]