తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే రెండున్నర దశాబ్దాల తర్వాత భారీ చీలిక దిశగా వెళుతోంది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రాలలో ఒకటి అయిన తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ పార్టీని 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించారు. ఎంజీఆర్ తర్వాత ప్రముఖ సినీనటి జయలలిత ఈ పార్టీని రెండున్నర దశాబ్దాల పాటు తన కనుసైగలతో నడిపించారు. గతంలో ఎంజీఆర్ చనిపోయినప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయిన ఈ పార్టీ ఇప్పుడు మరోసారి భారీ చీలిక దశగా […]