నెహ్రూ దేనికీ పాకులాట?

తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ నటుడు,నాయకుడు అయిన ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా ముద్రపడ్డ దేవినేని రాజశేఖర్( నెహ్రు )టీడీపీ తీర్థం పుచ్చుకొవడం దాదాపుగా ఖరారైంది.ఈ మేరకు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన అధికారికంగా సైకిల్ ఎక్కాయనున్నారు తండ్రి కొడుకులు. రాజకీయాల్లో బద్ద శత్రువులుండరు అనడానికి నిదర్శనం దేవినేని..ఎవరెన్ని పార్టీలు మారినా దేవినేని మాత్రం టీడీపీ వైపు తొంగి కూడా చూడడు అనుకునేవారు అందరూ.దేవినేని […]