మాణిక్యాల‌రావు మంత్రి ప‌ద‌వికి బీజేపీ ఎమ్మెల్యే ఎర్త్‌

ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌తో పాటు కొత్త‌గా న‌లుగురైదుగురు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రుల‌కు ఖ‌చ్చితంగా ఉద్వాస‌న ఉంటుంద‌ని కూడా టాక్‌. ఇదిలా ఉంటే బాబు కేబినెట్‌లో బీజేపీ నుంచి ఇద్ద‌రు మంత్రులుగా కొన‌సాగుతున్నారు. వీరిలో కైక‌లూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్‌తో పాటు […]