ఏపీలో బీజేపీకి బ‌లం లేద‌ని ఫ్రూవ్ అయ్యింది

ఏపీలో టీడీపీ-బీజేపీ కూట‌మి అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, కేంద్రంలో బీజేపీ చ‌క్రం తిప్పుతోంది. ఈ క్ర‌మంలో బీజేపీకి ఉన్న బ‌లంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌ర‌గ‌డం సాధార‌ణం. ఇప్పుడు అదే చ‌ర్చ ఏపీలోనూ సాగుతోంది. దీనికి కార‌ణంగా నిన్నగాక మొన్న శ‌నివారం బీజేపీ జాతీయ సార‌ధి అమిత్ షా తాడేప‌ల్లి గూడెంలో పెద్ద ఎత్తున రైతు స‌భ నిర్వ‌హించారు. త‌మ ప్ర‌భుత్వం రైతులకు ఎంత అండ‌గా నిలుస్తోందో ఆయ‌న వివ‌రించారు. అయితే, ఈ స‌భ‌ను అమిత్ […]