ఉత్తరాదిలో తమ పట్టును నిలుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు 2019లో జరగబోయే ఏపీ, తెలంగాణల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టిన బీజేపీ సారధి అమిత్ షా, ప్రధాని మోడీలు.. అటు తెలంగాణ, ఇటు ఏపీలలో నూ తాము సొంతంగా ఎదగాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తొలి మూడు రోజులు పర్యటించిన అమిత్ షా తన పర్యటనను విజయవంతం చేసుకునేందుకు […]
Tag: Amithshah
గ్రూప్ రాజకీయాల దెబ్బ… కిషన్రెడ్డికి అమిత్ షా క్లాస్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువరించేందుకు ప్రతిపక్షాలు నానా చెమటలు కక్కుతున్నాయి. తెలంగాణలో సొంతంగా ఎదగడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న బీజేపీలో సమష్టితత్వం పూర్తిగా కొరవడింది. తెలంగాణ బీజేపీకి బలం తక్కువ, నాయకులు ఎక్కువ అన్న చందంగా ఉంది. పార్టీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల మధ్య కూడా సరైన సఖ్యత లేదు. కిషన్రెడ్డి ఓ వర్గం, పార్టీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ మరో వర్గం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరో […]