ప‌రిటాల అనుచ‌రుడికి షాక్ త‌ప్ప‌దా..!

అనంత‌పురం టీడీపీలో ఆధిప‌త్య రాజ‌కీయాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి ప‌రిటాల సునీత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు.. పీక్ స్టేజ్‌కి చేరే టైం వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంపై టీడీపీ స్థానిక నేత‌ల్లో అంత‌ర్గ‌త యుద్ధం రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఈ పోరులో కాల్వ వ‌ర్గం పైచేయి సాధిస్తుందా? ప‌రిటాల పైచేయి సాధిస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014లో జ‌రిగిన జడ్‌పీటీసీ ఎన్నిక‌ల్లో […]