టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా… జ‌గ‌న్ కు పెద్ద ప‌రీక్షే..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే.. ఈ స‌మావేశాల‌ను ఐదు రోజుల‌కే ప‌రిమితం చేసి నా.. ప్ర‌భుత్వ వ్యూహం మాత్రం మ‌రోలా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మ‌రోసారి.. రాజ ధాని అమ‌రావ‌తి గురించిన చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఒక‌వైపు రైతులు పాద‌యాత్రను తిరిగి ప్రారంభించారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. అయితే.. దీనిని త‌మ‌పై చేస్తున్న దండ యాత్ర‌గా వైసీపీ ఉత్త‌రాంధ్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజ‌ధానుల‌ను ఎవ‌రూ క‌ట్ట‌డి […]

రాజ‌ధానిపై వైసీపీ గ‌రంగ‌రం.. లైట్ తీసుకున్న జ‌నాలు…!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వద్దు.. మూడు రాజ‌ధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో మూడు రాజ‌ధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చామ‌ని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామ‌ని.. రైతులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల వైపు.. ప్ర‌జ‌లు నిల‌బ‌డుతున్నార‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇటు వైపు న్యాయ‌వ్య‌వ‌స్థ‌.. అటువైపు ప్ర‌జ‌లు కూడా రైతుల‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం […]

జ‌న‌సేన‌లో ఉన్న ఆ మైన‌స్సే వైసీపీకి ఇంత ప్ల‌స్ అవుతోందా…!

ఔను.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. పంచ‌దార‌ చుట్టూ.. చీమ‌లు చేరిన‌ట్టు గా ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. ఎక్క‌డ అధికారం దక్కుతుందని నాయ‌కులు భావిస్తే.. ఆ పంచ‌కు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు? అనే విష‌యంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీలోని కొంద‌రు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి నాయ‌కులు ఉన్నారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఆశావ‌హులు […]

కొడాలి ప‌న్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్ర‌బాబు…!

ఏదైనా చేస్తే.. దానివ‌ల్ల‌.. పార్టీకి, పార్టీ నాయ‌కుల‌కు ప్ల‌స్ అవ్వాలి. లేదా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మైన‌స్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాల‌కు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ ల‌బ్ధి చేకూరే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. టీడీపీ ప్ర‌స్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విష‌యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై ఆయ‌న నోరు చేసుకున్నా ర‌ని.. పేర్కొంటూ.. టీడీపీ నాయ‌కులు […]

ఏపీ, తెలంగాణ‌లో శృంగార స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలివే…!

అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల […]

ఏపీలో వినాయ‌క చ‌వితి రాజ‌కీయం.. వైసీపీకి ఎఫెక్టేనా..?

అత్యంత సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్ర‌భుత్వ‌మైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తింటే.. అది రాజ‌కీయంగా ప్ర‌భావం చూపిస్తుం ద‌నే వాద‌న ఉంటుంది కాబ‌ట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్ర‌భుత్వానికి ఎవ‌రు స‌ల‌హాలు ఇస్తున్నారో.. ఎవ‌రు ఏం చెబుతున్నారో.. తెలియ‌దు కానీ.. కీల‌క‌మైన హిందూ సామాజిక వ‌ర్గం విష‌యంలోప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదానికి కార‌ణంగా మారుతున్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి […]

బాల‌య్య‌-చంద్ర‌బాబుకు గ్యాప్ పెరిగిందా… ఈ ప్రచారం వెన‌క క‌థేంటి…!

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఇరుకున పెట్టాల‌నే విష‌యంలో నాయ‌కులు.. చాలా దూకుడుగా ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి ఈ విష‌యంలో నాయ‌కులు చేసే విన్యాసం బూమ‌రాంగ్ అవుతాయి. ఇప్పుడు.. ఇలాంటి ఘ‌ట నే.. వైసీపీ విష‌యంలోనూ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ కార్య‌క్ర‌మానికి సంబంధించి.. వైసీపీ స్థానిక నాయ‌కులు.. కోడిగుడ్డుపై ఈక‌లు పీకే ప‌ని ప్రారంభించార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప‌లు కార్య‌క్ర‌మాలు […]

నాయీ బ్రాహ్మణులను కించ ప‌రిచే ప‌దాల‌పై ఏపీలో నిషేధం… ఆ ప‌దాలు ఇవే…!

నాయీ బ్రాహ్మణులను, వారి కులాన్ని, వారి వృత్తిని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి ఇటువంటి ప‌దాల‌ను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు కార‌ణ‌మైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద న్యాయ‌పరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ […]

కంచుకోట‌లో టీడీపీకి క్యాండెట్ ఎవ‌రు… అనాథ‌లా మారిన పార్టీ..!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోక‌వ‌ర్గం గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువేన‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇక్క‌డ పార్టీని ముందుకు న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డం తీవ్ర‌మైన వెలితిగా మారింది. పైగా.. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగ‌ల‌పూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కానీ స్థానికంగా కొందరు […]