ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతగా అవినీతి రహితం చేయాలని ప్రయత్నిస్తున్నా.. అంతగా అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. ఈ ఏడాది ఏపీలో బయటపడినంతగా నల్లధనం ఎక్కడా బయటపడలేదన్నది వాస్తవం. అవినీతి పాల్పడిన ఉద్యోగి.. సాధారణ దొంగకన్నా దారుణమైన వ్యక్తి అంటూ.. ఓ సందర్భంలో నెహ్రూ పేర్కొన్నారు. సాధారణ దొంగ ఒకరిద్దరిని దోచుకుంటే.. ఈ అవినీతికి అలవాడుపడిన వైట్కాలర్ దొంగలు సమాజాన్నే దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు 50 […]