టీడీపీతో ట‌చ్‌లో ఉన్న ఆ నలుగురు వైసీపీ ఎంపీలు ఎవ‌రు ?

వాస్త‌వ అవాస్త‌వాలు ఏంటో కాని ఇప్పుడు ఇదే న్యూస్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హైలెట్ అవుతోంది. టీడీపీ నేత‌లు ఈ న్యూస్‌ను బాగా వైర‌ల్ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు ప్ర‌తిప‌క్ష టీడీపీకి ట‌చ్‌లోకి వెళ్లిపోయార‌ట‌. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్న అసంతృప్తితోనే వీరు టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు పెద్ద బాంబే పేల్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, […]

కోడెల‌ మ‌ధ్య‌లో అసెంబ్లీ `సాక్షి`గా టార్గెట్ ..దీని వెనుక వ్యూహం ఏంటి ?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు చెందిన మీడియా సంస్థ‌ల‌పై టీడీపీ త‌న అధికార దండాన్ని ప్ర‌యోగిస్తోంది. ముఖ్యంగా `సాక్షి`ని టార్గెట్ చేస్తూ.. శాస‌న‌స‌భ‌లో మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శనంగా కనిపిస్తున్నాయి! మ‌హిళా పార్ల‌మెంటు జ‌రుగుతున్న స‌మ‌యంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వక్రీక‌రించార‌ని, ఇందుకు సాక్షి మీడియాపై చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని మంత్రుల అసెంబ్లీలో సూచించారు. అయితే ఎప్పుడో జ‌రిగిన విష‌యాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం వెనుక కూడా అస‌లు వ్యూహం వేరే ఉంద‌ని తెలుస్తోంది. ఇందులో కోడెలను […]