పరకాల ఉన్నది బాబు పరువు తీసేందుకేనా..!

ఏపీ ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారుగా కేంద్ర మంత్రి సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను సీఎం చంద్ర‌బాబు ఏరికోరి నియ‌మించుకున్నారు. అయితే, ఆయ‌న కొన్నాళ్ల‌లోనే వివాదాస్ప‌ద‌మ‌వ‌డంతో స‌మాచార క‌మిష‌న‌ర్‌ని నియ‌మించిన చంద్ర‌బాబు ప‌ర‌కాల ప‌వ‌ర్స్‌ని క‌ట్ చేశారు. సీఎం ప‌రువు పోయేలా కామెంట్లు చేశార‌ని ప‌ర‌కాల‌పై ప‌లువురు నేత‌లు ఇంట‌ర్న‌ల్‌గా వ్యాఖ్యానించారు. ఇక, ఆ త‌ర్వాత ప‌ర‌కాల మీడియాలో క‌నిపించ‌డం దాదాపు త‌గ్గిపోయింది. దీనికి ముందు కేబినెట్ మీటింగుల్లో కూడా(అర్హ‌త లేక‌పోయినా) క‌నిపించిన ప‌ర‌కాల ఆ త‌ర్వాత అయిపు […]