ఆశ్చర్యంగా అనిపిస్తోందా?! ఇది నిజమే!! జనం ఇప్పుడు చైతన్య వంతులయ్యారనడానికి ఈ కామెంట్లే బెస్ట్ ఎగ్జాంపుల్. విషయంలోకి వెళ్లిపోతే.. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్మిస్తున్న ఆక్వాఫుడ్ పార్క్ విషయంలో అక్కడి రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం మొండిగా పోలీసులను కాపలా పెట్టి మరీ పని కానిచ్చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఛానల్ సిబ్బంది అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాల్లోని మహిళలతో ముచ్చడించారు. […]