నిన్న మొన్నటి వరకు ఏపీ అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్రబాబులపై పరోక్షంగా విరుచుకుపడిన ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కేంద్రం ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని చెపుతోంది అంటూ వ్యాఖ్యలు కుమ్మరించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు నోటికి లాకేసుకున్నారు. ఇంతలా ఏపీ కమల దళం బిగుసుకు పోవడానికి కారణమేమై ఉంటుంది? ఎందుకు అందరూ ఇంతలా మారిపోయారు? అంటే.. దీని వెనుక చాలా స్టోరీయే నడించిందని తెలుస్తోంది. ఢిల్లీ […]