ఆ జిల్లాలో నలుగురు టీడీపీ సిట్టింగ్లకు టిక్కెట్లు కట్

గుంటూరు జిల్లాలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి! ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతం కావడంతో అటు అధికార‌, విప‌క్ష పార్టీలు ఈ జిల్లాపై పూర్తిగా దృష్టిసారించాయి. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఎవ‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు? ఎవ‌రికి టిక్కెట్టు ఇస్తారు అనే చ‌ర్చ అప్పుడే మొద‌లైంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన సీఎం చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే ఎవ‌రికి టిక్కెట్ ఇవ్వాల‌నే అంశంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం! పార్టీకి చెడ్డ‌పేరు తీసుకొస్తూ నిత్యం వివాదాల‌తో సావాసం చేస్తూ. . ప్ర‌జ‌ల్లో […]