వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు దృఢనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విడిగా వద్దని పార్టీ అధిష్ఠానానికి చెబుతున్నా.. కలిసి ప్రయాణించకపోతే రెండు పార్టీలకు నష్టమని ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలకు బాబు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఈ టెన్షన్ తీరిపోయిందన్న చంద్రబాబును.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెగ టెన్షన్ పెడుతున్నారట. బీజేపీతో కలిసి పోటీచేస్తే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పడంతో.. చంద్రబాబుకు గొంతులో […]