ఏపీ శాసన మండలిలో దాదాపు 23 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మండలి చైర్మన్ చక్రపాణి కూడా ఉండడం గమనార్హం. వీరంతా 2017 ఫిబ్రవరి, మార్చి నాటికి తమ పదవీ కాలాలను ముగించుకుంటారు. దీంతో ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఇప్పటి నుంచే ముమ్మరంగా ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఒకదానికి మించి ఒకటి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ మొత్తం 23 స్థానాల్లోనూ పాగా వేయాలని భావిస్తుండగా.. […]