ఎన్నికలు జరిగి మూడేళ్లు ఇంకా పూర్తవలేదు. కానీ అప్పుడే ఎన్నికల మాట దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. అంతేగాక ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలూ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇప్పుడు ఈ ముందస్తు ఎన్నికల గురించి లీకులిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. […]