వైసీపీ ఎంపీతో టీడీపీ మంత్రి రహస్య మంతనాలు

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఈసారి వేటు తప్ప‌దు అని భావిస్తున్న వారిలో మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. కొంత కాలంనుంచి ఆయ‌న వ్య‌వ‌హార శైలి పార్టీకి త‌ల‌నొప్పులు తెస్తున్న విష‌యం తెలిసిందే! ఇదే స‌మ‌యంలో ఆయ‌న అక‌స్మాత్తుగా అదృశ్య‌మ‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది, దీనిపై విజిలెన్స్ క‌మిటీ సీఎంకు నివేదిక కూడా అందించింది. ఇందులో ఏముందో తెలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు! ఆ స‌మ‌యంలో ఆయ‌న వైసీపీ ఎంపీతో ర‌హ‌స్య మంత‌నాలు కొన‌సాగించార‌ని తేల‌డంతో.. ఇప్పుడు రాజ‌కీయాల్లో […]