దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందించిన హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గుంటూరులో అమరావాతి రాజధానితోపాటు వెలగపూడిలో ఏపీకి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు. మన ప్రాంతం మన పాలన పేరును పదే పదే జపిస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సచివాలయాన్ని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ […]