నెల్లూరు జిల్లాలో వర్గపోరు ముదిరిపోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కుల సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా ఇతర సామాజికవర్గాల ఆధిపత్యాన్ని సహించలేని రెడ్డి సామాజిక నేతలు.. జగన్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలాగే మంత్రి నారాయణ, బీద రవిచంద్రలు.. తమను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న చంద్రబాబు.. ఆ ఇద్దరు నేతలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక్కడ […]
Tag: AP
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..! ఆ పోస్టు దక్కేనా..!
టీడీపీ ఎంపీ రాజకీయాలకు గుడ్బై చెప్పబోతున్నారు. తన చిరకాల కోరిక అయిన ఒక పదవి కోసం ఇక ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా దూరం కాబోతున్నారు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరు సంపాదించిన ఆయన.. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకావాలు దాదాపు కనిపించడం లేదు. ఆయన మరెవరో కాదు నరసన్న పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు!! పార్టీలు మారినా.. టీటీడీ చైర్మన్ పదవి ఆయనకు అందని ద్రాక్ష గానే మిగిలిపోతోంది. కానీ […]
లోకేష్ ఆస్తి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే
దేశంలో తొలిసారి ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా.. ఏపీ సీఎం చంద్రబాబు తన ఆస్తులను ఏటా ప్రకటిస్తున్నారు. అంతేగాక తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన తనయుడు ప్రకటించిన ఆస్తుల లెక్కపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 2016 లెక్కలకు, తాజాగా ఆయన ఎమ్మెల్సీ అఫిడవిట్లో చూపిన లెక్కలకూ.. నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉండటంతో.. విమర్శలు వినిపిస్తున్నాయి. అనతి కాలంలోనే అన్నిరెట్లు ఆస్తి ఎలా పెరిగిందోనని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు!! […]
కాటమరాయుడి కత్తి వెనుక స్టోరీ
`సినిమాలు, రాజకీయాలు రెండింటినీ పవన్ కల్యాణ్ బ్యాలెన్స్ చేయగలడు`… ఇది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఒక ఫంక్షన్లో చెప్పిన డైలాగ్!! ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని తమ్ముడు తూచ తప్పకుండా పాటించేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రజల్లో మమేకమవుతూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జనసేనను వీలైనంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరికొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు పవన్! ముఖ్యంగా పొలిటికల్ ఇమేజ్ పెరిగేలా ఉండే పాటలను తన లేటెస్ట్ సినిమా కాటమరాయుడులో ఉండేలా […]
టీడీపీలో సెంటరాఫ్ది ఎట్రాక్షన్ ఆ ఇద్దరు నేతలేనట!
ఏపీ అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఇప్పుడు సెంటరాఫ్ది ఎట్రాక్షన్గా మారారు. రాష్ట్రంలో టీడీపీని అన్ని విధాలా పరుగులు పెట్టించడంలో ఈ ఇద్దరు నేతలు అత్యంత కీలకంగా ముందడుగు వేస్తున్నారట. దీంతో ఇప్పుడు అందరి కళ్లూ ఆ ఇద్దరు నేతలపైనే ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు. ఒకరు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కాగా మరోకరు సీఎం చంద్రబాబు ముద్దుల కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేనట! ఈ […]
చంద్రబాబు సేఫ్ గేమ్లో విన్నర్ వైసీపీనా?
మొత్తానికి టీడీపీపై వైసీపీ ఆధిపత్యం సంపాదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో స్థానం ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠకు తెరదించింది. ఏడు స్థానాల్లో ఐదింటిని టీడీపీ గెలుచుకున్నా.. మిగిలిన రెండు స్థానాలను దక్కించుకుంది. దీంతో తమకు బలం లేకపోయినా రెండో సీటును గెలుచుకుని.. టీడీపీపై పైచేయి సాధించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు!! అయితే ఇందులో టీడీపీ అధిక స్థానాలు గెలుచుకున్నా.. నైతికంగా టీడీపీపై వైసీపీ విజయం సాధించినట్టయింది. ఎమ్మెల్యేల […]
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఏమైంది..!
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ హైలైట్గా నిలుస్తారు!! గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమె చేసిన గలాటా ఎవరూ మరిచిపోయి ఉండరు! కానీ కొత్త అసెంబ్లీలో ఆమె మరింత కొత్తగా వ్యవహరిస్తున్నారు. అసలు మాట్లాడటమే మానేశారు! ఎదురుదాడికి దిగడంలేదు! పక్క నుంచి సెటైర్లు వేయడం లేదు! రకరకాల హావభావాలు ఆమె మోములో కనిపించడం లేదు! తొలిరోజు అసెంబ్లీలో రోజా వెనక సీట్లో కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకీ వింత ప్రవర్తన.. అంటే దీని వెనుక […]
వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి
ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీలో అసంతృప్తి సెగలు రేపుతున్నాయి. ఎన్నో యేళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాం… ఎన్నోసార్లు త్యాగాలు చేశాం…అయినా పార్టీ తమకు న్యాయం చేయలేదని వారంతా మండిపడుతున్నారు. వారిలో కొందరు తమ తీవ్ర అసంతృప్తిని ఓపెన్గానే వ్యక్తపరిస్తే మరికొందరు మాత్రం పార్టీకే గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సీనియర్లలోను, ఆశావాహుల్లోను అసంతృప్తి సెగలు రేపుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల వేళ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి తన […]
ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీలు వీళ్లే… ట్విస్టులే ట్విస్టులు
ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకుని దూకుడు మీదున్న టీడీపీ.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై దృష్టిసారించింది. అనేక వడపోతలు, చర్చోపచర్చల అనంతరం కొంతమందిని ఎంపిక చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు వీరి నుంచి ఫైనల్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం! అలాగే గవర్నర్ బెర్తు కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ కేటాయించాలో కూడా ఇప్పటికే జాబితా సిద్ధం చేసేశారట. అలాగే తన తనయుడు లోకేశ్ నామినేషన్ వేసేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారట. స్థానిక […]