2014-15 మధ్య కాలంలో గుంటూరు కేంద్రంగా జరిగిన పత్తి కొనుగోళ్లలో వెలుగు చూసిన కుంభకోణం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దళారులు, వ్యాపారులతో కుమ్మక్కయిన మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల నుంచి పత్తిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తానికి కొన్నట్టు రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో దాదాపు 1000 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టు విజిలెన్స్ విభాగమే నిగ్గు తేల్చింది. దాదాపు లక్షా 93 వేల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి […]
Tag: apminister
ఆ మంత్రికి ప్రజల కంటే కొడుకు హీరో అవ్వడమే ముఖ్యమా..!
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పెద్ద ఎత్తున విమర్శలు ఊపందుకున్నాయి. ఆ మంత్రిగారు తన సొంత లాభం కొంత కూడా మానుకోవడం లేదని, ప్రజల ప్రయోజనాల కన్నా.. తన సొంత ప్రయోజనాలకే ఆయన పెద్ద పీట వేస్తున్నారట! ప్రస్తుతం దీనిపై అందరూ చర్చించు కుంటున్నారు. మరి అదేంటో చూద్దాం.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనేక పరిశ్రమలు వెలిశాయి. ఇదే క్రమంలో ఉమ్మడిగా ఉన్న టాలీవుడ్ కూడా ఏపీలో విస్తరిస్తుందని అందరూ భావించారు. ఇదే క్రమంలో చంద్రబాబు […]