కోడెల‌ మ‌ధ్య‌లో అసెంబ్లీ `సాక్షి`గా టార్గెట్ ..దీని వెనుక వ్యూహం ఏంటి ?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు చెందిన మీడియా సంస్థ‌ల‌పై టీడీపీ త‌న అధికార దండాన్ని ప్ర‌యోగిస్తోంది. ముఖ్యంగా `సాక్షి`ని టార్గెట్ చేస్తూ.. శాస‌న‌స‌భ‌లో మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శనంగా కనిపిస్తున్నాయి! మ‌హిళా పార్ల‌మెంటు జ‌రుగుతున్న స‌మ‌యంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వక్రీక‌రించార‌ని, ఇందుకు సాక్షి మీడియాపై చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని మంత్రుల అసెంబ్లీలో సూచించారు. అయితే ఎప్పుడో జ‌రిగిన విష‌యాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం వెనుక కూడా అస‌లు వ్యూహం వేరే ఉంద‌ని తెలుస్తోంది. ఇందులో కోడెలను […]