అద్వానీకి దెబ్బా..? కుట్రా…?

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి రేసులో ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే.అద్వానీకి ఇది నిజంగా షాక్ లాంటిదే. వివాదస్పద క‌ట్ట‌డం బాబ్రీమ‌సీదు కూల్చివేత కేసులో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో ఆయ‌న‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ కేసులో అద్వానీతో పాటు ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీ, ఉమాభార‌తితో స‌హా మొత్తం 16 మందిని కుట్ర‌దారులుగా సుప్రీంకోర్టు నిర్దారించింది. గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఈ కేసు కొన‌సాగుతూనే ఉంది. ఈ కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెట్టి ల‌క్నో ట్ర‌యిల్ కోర్టును కేసు […]