బాహుబ‌లిని ఎందుకు టార్గెట్ చేశారంటే..

బాహుబ‌లి-2 సినిమా కోసం ఒక క‌లెక్ట‌ర్ ఏకంగా థియేట‌ర్‌నే బుక్ చేశారు. కొంత‌మంది త‌మ రాజ‌కీయ ప‌లుకుబ‌డినంతా ఉప‌యోగించి తొలి రోజే సినిమా చూశారు. దేశవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆరాట‌ప‌డ్డారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అద్భుత టేకింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. అన్ని బాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని `వుడ్‌`లు సాహో అంటుంటే.. క‌న్న‌డ చిత్ర‌సీమలో మాత్రం `వ‌ద్దు బాహుబ‌లిని చూడొద్దు` అంటూ.. అక్క‌డి ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నారు. క‌న్న‌డ చిత్రాల‌నే ఆద‌రించాల‌ని […]