`స్పీచ్‌`ల‌పై ప‌రిశీల‌కుల‌తో లోకేష్ స‌ర్వే

రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్..  బ‌హిరంగ స‌మావేశాల్లో త‌న ప్ర‌సంగాల‌పై పూర్తిగా దృష్టిపెట్టాడ‌ట‌. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఇటువంటి స‌మావేశాల్లో త‌డ‌బ‌డ‌టం.. ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా కామెంట్లు రావ‌డంతో వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నాడ‌ట‌. త‌న గురించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి `ప‌రిశీల‌కుల‌`తో స‌ర్వే చేయించుకునే చంద్ర‌బాబు త‌ర‌హాలోనే.. లోకేష్ కూడా కొంత‌మంది `ప‌రిశీల‌కుల‌`ని నియ‌మించుకున్నార‌ట‌. ప్ర‌సంగాల అనంత‌రం ప్ర‌జ‌లు త‌న గురించి ఏమ‌నుకుం టున్నారో, త‌న స్పీచ్లు ఎంతవ‌ర‌కూ […]