టీడీపీ, వైసీపీ పగ్గాలు ఆ ఇద్ద‌రి చేతుల్లోకి..?

ఏపీ రాజ‌కీయాల్లో స‌రికొత్త ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయి. మామ‌గారి కోసం కోడ‌లు, భ‌ర్త కోసం భార్య రంగంలోకి దిగ‌బోతున్నారు. ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో వీరిద్ద‌రూ ఢీ అంటే ఢీ కొట్ట‌బోతున్నారు. పార్టీ బాధ్య‌త‌ల‌ను త‌మ భుజ‌స్కందాల‌పై మోయ‌బోతున్నారు. వీరి నేప‌థ్యం ఒక్క‌టే అయినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుప‌డిన సంద‌ర్భాలు కూడా త‌క్కువే! కానీ తొలిసారిగా 2019 ఎన్నిక‌ల్లో వీరు త‌ల‌ప‌డబోతున్నారు. వీరెవ‌రంటే  చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణి, వైఎస్ కోడ‌లు భార‌తి. వీరిద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీలక బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌బోతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో […]