హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ క్వారంటైన్ టైమ్లో రెచ్చిపోతుంది. తన సెక్సీ సొగసులను ఈ లాక్ డౌన్ పీరియడ్లో నెట్టింట్లో వదిలి హీటో పుట్టిస్తోంది. కైపెక్కించే ఫొటోలతో రెచ్చగొడుతోంది.శ్రియాశరణ్ ఇటీవలే తాను స్పెయిన్ నుంచి ఇండియాకు తిరిగొస్తున్నానని సోషల్ మీడియా ద్వారా అందరితో చెప్పింది. ఏడాది తర్వాత భారత్కు తిరిగి రావడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందని తెలిపింది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ఇచ్చే శ్రియా పింక్ కలర్ స్విమ్ షూట్ లో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. బీచ్ ఔటింగ్ కు క్యాజువల్ లుక్ లో రావాలని తన భర్త ఆండ్రీ కొఛీవ్ అడుగగా..శ్రియ మాత్రం ఇలా పింక్ కలర్ స్విమ్ షూట్లో సింపుల్, క్యాజువల్ లుక్లో మెరిసింది. ఈజీగా, క్యాజువల్ గా, సింపుల్ గా ఉన్న డ్రెస్లో బేబి బీచ్కెళ్దాం పదా..ఈ ఫొటోను కెమెరాలో బంధించినందుకు ధన్యవాదాలు అంటూ శ్రియాశరణ్ క్యాప్షన్ ఇచ్చింది.