Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే అఖండజ్యోతి.. భక్తి టీవీ కోటి దీపోత్సవం. నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ ఎన్టీవీ, భక్తిటీవీ సగర్వంగా సమర్పించే కార్యక్రమం ఈ కోటి దీపోత్సవం. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్‌ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఆ మహా దీపయజ్ఞం ప్రస్తుతం దిగ్విజయంగా ప్రజ్వరిల్లుతోంది. జగజ్జేయమానంగా వెలుగులీనే దీపకాంతులొకవైపు.. ప్రవచనామృతాలు.. కళ్యాణ కమనీయాలు మరొకవైపు.. కార్తీకమాసాన కదిలివచ్చిన […]

ఎక్కువగా కాళ్ళు నొప్పిస్తున్నాయా.. కారణాలు అవే..!!

చాలా మందికి తరచూ కళ్ళా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈమధ్య చిన్నవయసులోనే కూడా ఇలాంటి నొప్పులు సైతం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే ఎందువల్ల వస్తుందో తెలియదు కానీ సడన్గా వచ్చి చాలా ఇబ్బందులకు సైతం గురిచేస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనారోగ్య సంకేతాలకు కారణమా అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే కాళ్ల నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా అది నొప్పి తీవ్రత మీద ఆధారపడి […]

మీ శరీరం పైన ఈ మచ్చలు కనిపిస్తున్నాయా.. అయితే ప్రమాదమే..!!

మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏదంటే మన చర్మమే.. అయితే చర్మం మీద వచ్చే మచ్చలు గాయల మచ్చలు వెనుక చాలా పెద్ద కథ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా శరీరం పైన అకాంథోసిస్ మైగ్రీన్ అనే మచ్చలు కూడా ఏర్పడుతున్నాయట. ఇవి తగ్గాలంటే శరీరంలో చక్కెర స్థాయిని కంట్రోల్ గా ఉంచాల్సిందే అంటూ లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అకాంథోసిస్ మైగ్రీన్సమస్యలు ఉన్న వారి చర్మం పైన నల్ల […]

నీతా అంబానీ తాగే టీ కప్పు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మనదేశంలో అపర కుబేరుడు గా పేరు పొందారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు సైతం అందరికీ తెలిసిన విషయమే.. ఆస్తి విషయంలో కూడా ముఖేష్ కు ఏమాత్రం తీసుపోరు నీతా అంబానీ.. నీతా అంబానీ భర్త ఆస్తికి ఏమాత్రం తక్కువగా ఉండదు.. ఈమె ఆస్తి నికర విలువ 3 బిలియన్ డాలర్లు ఉంటుందట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 250 కోట్లు.. ముఖేష్- నీతా అంబానీ ఫ్యామిలీలోని అత్యంత ఖరీదైన ఇల్లుగా […]

నొప్పుల మాత్రలను అతిగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఒకసారి విటిని తెలుసుకోండి..!!

ఈ మధ్యకాలంలోని ఆహారం వల్ల చాలామంది త్వరగానే నొప్పుల బారిన పడుతూ ఉన్నారు. చిన్న వయసులోనే సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉండడంతో చాలామంది వాటిని ఉపయోగించి నొప్పులను మటుమాయం చేసుకుంటున్నారు. కానీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం చాలా ప్రమాదమని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.. ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు నొప్పులను మాత్రమే తగ్గించగలవు కానీ పూర్తి చికిత్సను అందించలేవు చాలామంది నొప్పి గురించి తగ్గిపోగానే వాటిని మర్చిపోతూ ఉంటారు పదేపదే ఆ నొప్పి ఎక్కువగా […]

గుడ్డుని ఉడికించి తినడం లేక ఆమ్లెట్ల తినడం ఏది మంచిది..!!

మనం తినేటువంటి వాటిలో ఎక్కువగా పోషకాలు లభించే వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి.. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచి ప్రోటీన్లు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఎనర్జిటిక్ గా ఉంచడంలో కండరాల అభివృద్ధికి సైతం కోడిగుడ్లు చాలా సహాయపడతాయి. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారట.అలసట అనేది అసలు ఉండదని పలువురు హెల్త్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను పలు రకాల పద్ధతిలో తింటూ […]

ఈ పదార్థాలను పొరపాటున కూడా వేడి చేసి తిన్నారా అంతే..!!

మనం ప్రతిరోజు వంటింట్లో కచ్చితంగా ఏదైనా మిగిలిన వాటిని వేడి చేస్తూ తింటూ ఉంటాము.. అయితే ఇలా కొన్ని వాటిని తినడం వల్ల ఏమీ కాదు.. కానీ మరికొన్ని ఇలా వేడి చేసి తినడం వల్ల చాలా అనార్ధాలు జరుగుతాయి. ముఖ్యంగా చికెన్ కూరను ఉదయం తయారు చేసిన తర్వాత రాత్రి సమయాలలో తినవచ్చు. కానీ మళ్ళీ రేపటి ఉదయానికి నిలువ ఉంచి వేరు చేసుకుని తినడం అనేది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందట. బియ్యాన్ని ఉండినప్పుడు […]

తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల […]

మొబైల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్ పడినట్టే..?

మొబైల్ యూజర్స్ కి సైతం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలుపుతోంది కేంద్ర ప్రభుత్వం.. అతి త్వరలోనే మొబైల్ ఉపయోగించేవారు కోసం ఒక నెంబర్ ని సైతం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇండియాలో ఉపయోగించే వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ ఐడి కార్డు మాదిరిగాను ఒక ప్రత్యేకమైన ఐడి నెంబర్ను సైతం జారీ చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా మోసాలు సైబర్ నేరగాళ్లు బారిన పడుతూనే ఉన్నారు. అందుకే ఈ […]