ఎన్డీయేలోకి టీడీపీ..టైమ్ ఉందట!

ఏదేమైనా గాని 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు…ఎలాగైనా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారనే సంగతి తెలిసిందే..అదే ఎన్నికల ముందు బీజేపీ నుంచి పొత్తు విడిపోకుండా ఉంటే…ఎలాగైనా ఆ ఎన్నికల్లో గెలిచేవాళ్లం అని టీడీపీ శ్రేణులు ఇప్పటికీ భావిస్తుంటాయి. అందుకే ఎన్నికల తర్వాత నుంచి బాబు…ఎలాగోలా బీజేపీ దగ్గరవ్వడానికి ట్రై చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. కానీ బీజేపీ మాత్రం బాబుని దగ్గరకు రానిచ్చే ఛాన్స్ లేదన్నట్లు రాజకీయం చేసేది. ఆ పార్టీ […]

సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు 13 సెల‌వులు… ముందే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

ఆగస్టు నెల చివరి దశలో ఉంది. త్వ‌ర‌లో స్టార్ట్ అయ్యే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. ఇవేవో బంధు, సమ్మె కారణంగా వచ్చిన సెలవులు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సెలవులు ఇవి. ఎక్కువగా లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే వినియోగదారులకు సెప్టెంబర్ కొంచెం తలనొప్పిగానేే మారనుంది. ఇదే సందర్భంలో బ్యాంకులకు వచ్చిన సెలవులలో రెండు ఆదివారాలు , రెండు శనివారాలు ఉన్నాయి. ఆర్బీఐ లెక్క‌ల ప్ర‌కారం సెప్టెంబ‌ర్‌లో 8 […]

టీడీపీ సిట్టింగుల్లో పట్టు దొరకడం లేదే!

వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. అయితే పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల వైసీపీ అదిరిపోయే విజయాలని సాధించింది గాని…అసెంబ్లీ స్థానాల్లో మాత్రం పట్టు సాధించలేకపోయింది. ఏదో అధికార బలంతో లోకల్ ఎన్నికల్లో సత్తా చాటింది గాని..అసెంబ్లీ స్థానం విషయానికొస్తే చతికలపడేలా ఉంది. అయితే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళగా టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఈ 19 స్థానాల్లో […]

సిటీల్లో ‘ఫ్యాన్’ స్లో…ఫోకస్ !

అర్బన్ కంటే రూరల్‌లో వైసీపీకి పట్టున్న విషయం తెలిసిందే…గత రెండు ఎన్నికల్లో సిటీల్లో కంటే రూరల్ లోనే వైసీపీ అద్భుత విజయాలని అందుకుంది. అయితే గత ఎన్నికల్లో సిటీల్లో వైసీపీ పెద్దగా సత్తా చాటలేదు. టీడీపీని మంచి విజయాలు అందుకుంది..ఇప్పటికీ నగరాల్లో టీడీపీ బలం కనిపిస్తోంది…కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన సరే…అదంతా అధికార బలంతో వచ్చిన గెలుపుగానే కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలోచ్చేసరికి నగరాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, […]

పశ్చిమలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేల కష్టాలు!

రాజకీయాల్లో విజయం సాధించడం ఎంత కష్టమో…ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమని చెప్పొచ్చు. ఎంతో కష్టపడితే గాని విజయాలు దక్కవు. అలాంటి విజయాలు వచ్చినప్పుడు కష్టపడి పనిచేసి ప్రజలకు అండగా నిలిచి..మళ్ళీ గెలిచేలా పనిచేయాలి. అలా చేయకపోతే ఒకసారి గెలుపుకే పరిమితమవుతారు. ఇప్పుడు ఏపీలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు అదే పరిస్తితి ఉంది…గత ఎన్నికల్లో 175 సీట్లలో దాదాపు 70 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఉన్నారు. అందులో 67 మంది వైసీపీ నుంచి గెలిచిన వారే. […]

నాలుగు జిల్లాలే టీడీపీకి ప్లస్..!

ఏపీలో రాజకీయ సమీకరాణాలు మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయం…కొంతకాలం నుంచి కాస్త మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత కావొచ్చు…జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉండటం కావొచ్చు…ఇలా కొన్ని పరిణామాల వల్ల వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ వైసీపీకి అధికారంలోకి వచ్చే బలం ఉంది…గతం కంటే కాస్త బలం తగ్గింది గాని…మరీ అధికారం కోల్పోయే బలం మాత్రం తగ్గలేదు. అటు గతంతో పోలిస్తే టీడీపీ బలం పెరిగింది గాని…అధికారంలోకి వచ్చేంత […]

మన్యంలో మళ్ళీ స్వీప్..అదే డౌట్?

ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి ఏ స్థాయి బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఏజెన్సీలో ఉండే గిరిజన ప్రజలు ఎక్కువ జగన్ అంటే అభిమానంతో ఉంటారు. అందుకే ఆయా ఏజెన్సీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాలని పూర్తిగా వైసీపీ గెలుచుకుంది…ఇప్పటికీ ఆయా స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వైసీపీకి ఇబ్బంది తెచ్చే పెట్టేలా ఉంది. అయితే స్థానిక ప్రజలు జగన్ బొమ్మ చూసే ఓటు […]

ఇంకా సెలవు అంటున్న జూన్సన్స్ అండ్ జూన్సన్స్..

జూన్సన్ అండ్ జూన్సన్ పౌడర్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒక మన ఇండియా లోనే కాదు, ప్రపంచం అంతా జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ తెలియని వారు వుండరు. సాధారణంగా చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుండి అందరు వాడే పౌడర్ ఇది. ఈ జాన్సస్ కంపెనీ ఇప్పటిది కాదు దాదాపు 130 సంవత్సరల నుండి ఈ సంస్థ తమ ఉత్పత్తులను అందిస్తుంది. ఈ సంస్థ అమెరికాలో అతి పెద్ద కంపెనీ కానీ ఈ […]

Asia Cup 2022: మరి కొన్ని గంటల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న మేగా టోర్నమెంట్ ఆసియా కప్ 2022

దుబాయ్ వేదిక గా శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు భాగాలుగా చేసి నిర్వహించనున్నారు. ఇందులో ఆడే జ‌ట్లు భారత్- శ్రీలంక -పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ తో పాటు హాంగ్కాంగ్ సైతం ఆడుతుంది. గ్రూప్ ఎ లో భారత్- పాకిస్తాన్ -హాంకాంగ్ జట్లు ఉండగా. గ్రూప్ బిలో శ్రీలంక -ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. […]