జగన్ తప్పుడు నిర్ణయం… అక్కడ టీడీపీ గెలుపు పక్క అంటున్న వైసీపీ క్యాడర్

నంధ్యాల ఉప ఎన్నిక‌లో పోటీచేయాల‌ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న‌ నిర్ణ‌యంతో వైసీపీ నేత‌లు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. పైకి చెప్ప‌లేక పోయినా.. లోలోప‌లే తీవ్ర మ‌థ‌న ప‌డుతున్నారు. అంతేగాక ఉన్న కాస్తో కూస్తో క్యాడ‌ర్ కూడా టీడీపీ వైపు వెళ్లిపోవ‌చ్చ‌నే అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి లాభించ‌క పోగా… న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చని ఆందోళ‌న చెందుతున్నారు. సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్న వేళ‌, టీడీపీ గురించి కాక‌పోయినా త‌మ నాయ‌కుడి కుటుంబానికి వ్య‌తిరేకంగా ఎలా ప్ర‌చారం […]