కొత్త కుట్ర బయటపెట్టిన శశికళ

త‌మిళ‌నాడులో సీఎం సీటు కోసం జ‌రుగుతున్న ర‌స‌వ‌త్త‌ర పోరులో రోజుకో సంచ‌ల‌న విష‌యం వెలుగు చూస్తోంది. ప్ర‌స్తుత ఆప‌ద్ధ‌ర్మ సీఎం ప‌న్నీర్ సెల్వం.. జ‌య మ‌ర‌ణంపై అనుమానాలున్నాయంటూ పేల్చిన బాంబు బాగానే పేలింది. త‌మిళ ప్ర‌జ‌లు దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న‌ను కోరుతుండ‌డం ఆయ‌న‌కు హ‌ర్షాన్ని నింపింది. చిన్న‌మ్మ‌ను బాగా దెబ్బ‌తీశాన‌ని ఆయ‌న సంబ‌ర‌ప‌డుతున్నారు. అయితే, అదే స‌మ‌యంలో సీఎం సీటు త‌న‌నేద‌ని వాదిస్తున్న శ‌శిక‌ళ‌.. ప‌న్నీర్‌కు అదేస్థాయిలో కౌంట‌ర్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలోనే […]